Uddhav Thackeray : ఔను అధికారం కోసమే కలిశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ డిగ్రీల వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేల జరిమాన విధించింది. ఈ నేపథ్యంలోనే శివసేన నాయకుడు ఉద్దవ్ థాకరే ప్రధాని మోడీ డిగ్రీ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేని యువకులు ఎంతోమంది ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఈ ప్రధాని మోడీని డిగ్రీ చూపించమని అడిగితే జరిమానా విధిస్తారేంటి అని సెటైర్లు వేశారు. అయినా మా కాలేజీలోనే మోడీ చదువుకున్నాడని గర్వంగా ఫీలవుతూ ఏ కాలేజీ చెప్పేందుకు ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ఉద్దవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Covid-19 Vaccines : భారీగా కోవిద్ వ్యాక్సిన్లు ధ్వంసం చేసిన అధికారులు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
నిజానికి అసలు ప్రధాని చదువుకున్నారా అంటూ ఉద్దవ్ థాకరే అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతోనే సైద్దాంతికంగా భిన్నమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు థాకరే గట్టి సమాధానం ఇచ్చారు. ఔను మేము అధికారం కోసమే కలిశాం.. కానీ దానిని కోల్పోయినప్పటికీ ఇంకా కలిసే ఉన్నాం.. మరింత బలంగా ఉన్నాం.. అని ఉద్దవ్ బదులిచ్చాడు. అలాగే సేన నాయకుడు ఏక్ నాథ్ షిండే-40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీతో కొత్త ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో ప్రస్తావిస్తూ.. అవకాశం కుదిరినప్పుడల్లా బీజేపీ ప్రజలను లోబర్చుకుంటుందని.. సరిగ్గా ఎన్నికల సమయంలో మాయమాటలతో మోసం చేస్తోందని ఉద్దవ్ థాకరే ఆరోపించారు.
Also Read : Indian 2: అయిదేళ్ల తర్వాత మళ్లీ అదే చోటుకి శంకర్ అండ్ టీమ్…
కాగా, బీజేపీ తనను హిందూత్వాన్ని విడిచిపెట్టానని నిందలు వేస్తోంది. నేను హిందూత్వాన్ని విడిచిపెడుతున్నాను అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పగలారా.. రాజ్యంగంపై ప్రమాణం చేసేందుకు నేను సిద్దమే మీరు ధృవీకరించగలరా అని ప్రశ్నిస్తే.. అదిగో రాజ్యంగాన్ని అవమానిస్తున్నారంటూ ఆరోపిస్తున్న.. బీజేపీ వితండ వాదన చేస్తోందన్నారు. న్యాయవ్యవస్థను సైతం బీజేపీ నియంత్రించడానికి ప్రయత్నించింది. కానీ అదృష్టవశాత్తు న్యాయవ్యవస్థ అందుకు అంగీకరించ లేదన్నారు. లేదంటే ఇజ్రాయెల్ మాదిరి పరిస్థితి మన దేశంలో కూడా తల్లెత్తేది అంటూ బీజేపీకి ఉద్దవ్ థాకరే గట్టి కౌంటరిచ్చాడు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!