UP: ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన 12 కోచ్లు!
- పట్టాలు తప్పిన దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్
- 10 నుంచి 12 కోచ్లు పట్టాలు తప్పినట్లు ప్రాథమిక సమాచారం
- స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
- ఘటనా స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్కు వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ (15904) ఉత్తరప్రదేశ్లోని గోండాలోని జిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. 10 నుంచి 12 కోచ్లు పట్టాలు తప్పినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రైలు చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్కు వెళ్తోంది ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే విషయమై రైల్వేశాఖ, అధికారులు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక సామగ్రితో ఘటనాస్థలికి చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే రైలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.
READ MORE: Kakani Govardhan Reddy: వైసీపీ నేతల మీద దాడులు పెరిగిపోతున్నాయి.. పోలీసులు ఎక్కడ..?
Also Read
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
ప్రయాణికులు భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. బయటకు పరుగులు తీశారు. గోండా నుంచి ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్లు సహాయం కోసం స్థలానికి చేరుకున్నాయి.
తాజావార్తలు
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..