UP: ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన 12 కోచ్లు!
- పట్టాలు తప్పిన దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్
- 10 నుంచి 12 కోచ్లు పట్టాలు తప్పినట్లు ప్రాథమిక సమాచారం
- స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
- ఘటనా స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్కు వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ (15904) ఉత్తరప్రదేశ్లోని గోండాలోని జిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. 10 నుంచి 12 కోచ్లు పట్టాలు తప్పినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రైలు చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్కు వెళ్తోంది ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే విషయమై రైల్వేశాఖ, అధికారులు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక సామగ్రితో ఘటనాస్థలికి చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే రైలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.
READ MORE: Kakani Govardhan Reddy: వైసీపీ నేతల మీద దాడులు పెరిగిపోతున్నాయి.. పోలీసులు ఎక్కడ..?
Also Read
ప్రయాణికులు భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. బయటకు పరుగులు తీశారు. గోండా నుంచి ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్లు సహాయం కోసం స్థలానికి చేరుకున్నాయి.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..