BC Declaration: బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీ డిక్లరేషన్ పై పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ వేసింది. బీసీ డిక్లరేషన్ పై పొందుపర్చాల్సిన అంశాలపై ఈ కమిటీ చూసుకుంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 లోపుగా అన్ని డిక్లరేషన్లను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇందులో భాగంగానే నేడు ( బుధవారం ) పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీలో ఆరుగురిని కో చైర్మెన్లుగా ఎంపిక చేసింది. ఈ కమిటీకి మరో 9 మంది అడ్వైజరీలను కూడా నియమించింది.
Read Also: Pew Research Survey: 80 శాతం ప్రధాని మోడీకి సానుకూలం.. ప్యూ సర్వేలో కీలక విషయాలు
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
ఇప్పటికే కాంగ్రెస్ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, దళిత డిక్లరేషన్లను ప్రకటించింది. ఈ నెల 29న మైనార్టీ డిక్లరేషన్ ను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.. కానీ కొన్ని కారణాలతో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటనను వాయిదా వేసింది. ప్రకటించాల్సిన మిగిలిన డిక్లరేషన్లపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇదిలా ఉంటే మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో బీసీ సంక్షేమ సంఘం నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య భేటీ అయ్యారు. బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలు, బీసీలకు సీట్ల కేటాయింపు లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద ఎత్తున సీట్లు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య చెప్పుకొచ్చారు.
Read Also: Pawan Kalyan: అదిరా పవన్ రేంజ్.. పాకిస్థాన్ లో కూడా ‘బ్రో’ దే రచ్చ
బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలపై ఎంపీ ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్యకు పలు సూచనలు చేశారు. కృష్ణయ్య చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పొన్నాల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. ఈ మేరకు అభ్యర్థులను కూడా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే ప్రకటించలని చూస్తుంది. ఈ మేరకు నిన్ననే( మంగళవారం ) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ మీటింగ్ లో అభ్యర్థుల తొలి జాబితాను షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ కానుంది.
తాజావార్తలు
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!