BC Declaration: బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీ డిక్లరేషన్ పై పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ వేసింది. బీసీ డిక్లరేషన్ పై పొందుపర్చాల్సిన అంశాలపై ఈ కమిటీ చూసుకుంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 లోపుగా అన్ని డిక్లరేషన్లను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇందులో భాగంగానే నేడు ( బుధవారం ) పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీలో ఆరుగురిని కో చైర్మెన్లుగా ఎంపిక చేసింది. ఈ కమిటీకి మరో 9 మంది అడ్వైజరీలను కూడా నియమించింది.
Read Also: Pew Research Survey: 80 శాతం ప్రధాని మోడీకి సానుకూలం.. ప్యూ సర్వేలో కీలక విషయాలు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇప్పటికే కాంగ్రెస్ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, దళిత డిక్లరేషన్లను ప్రకటించింది. ఈ నెల 29న మైనార్టీ డిక్లరేషన్ ను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.. కానీ కొన్ని కారణాలతో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటనను వాయిదా వేసింది. ప్రకటించాల్సిన మిగిలిన డిక్లరేషన్లపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇదిలా ఉంటే మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో బీసీ సంక్షేమ సంఘం నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య భేటీ అయ్యారు. బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలు, బీసీలకు సీట్ల కేటాయింపు లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద ఎత్తున సీట్లు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య చెప్పుకొచ్చారు.
Read Also: Pawan Kalyan: అదిరా పవన్ రేంజ్.. పాకిస్థాన్ లో కూడా ‘బ్రో’ దే రచ్చ
బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలపై ఎంపీ ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్యకు పలు సూచనలు చేశారు. కృష్ణయ్య చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పొన్నాల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. ఈ మేరకు అభ్యర్థులను కూడా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే ప్రకటించలని చూస్తుంది. ఈ మేరకు నిన్ననే( మంగళవారం ) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ మీటింగ్ లో అభ్యర్థుల తొలి జాబితాను షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ కానుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!