Pew Research Survey: 80 శాతం ప్రధాని మోడీకి సానుకూలం.. ప్యూ సర్వేలో కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pew Research Survey:

Pm Modi
Also Read: Sharad Pawar: మాయవతి ఏ వైపు ఉందో క్లారిటీ లేదు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా?
Also Read
- Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరణ..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
ప్రధాని మోదీకి సంబంధించిన గ్లోబల్ వీక్షణలు, భారతదేశం యొక్క ప్రపంచ శక్తి పరిధి, ఇతర దేశాల్లో భారతీయులపై అభిప్రాయాలను పరిశీలించడానికి.. భారత్ నుంచి 2,611 మంది సహా 24 దేశాల్లోని 30,861 మంది పెద్దల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఫిబ్రవరి 20 నుంచి మే 22 వరకు సర్వే నిర్వహించినట్లు ప్యూ తెలిపింది. మంగళవారం విడుదల చేసిన సర్వే ఫలితాల ప్రకారం, 10 మంది భారతీయులలో ఎనిమిది మంది ప్రధాని మోదీకి అనుకూలమైన అభిప్రాయాలను నివేదించారు. ఇందులో మెజారిటీ (55 శాతం) చాలా అనుకూలమైన అభిప్రాయంతో ఉన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీకి ఇది రెండోసారి, 2024 లోక్సభ ఎన్నికల్లో మూడోసారి కూడా అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. 2023లో కేవలం ఐదవ వంతు భారతీయులు మాత్రమే ప్రధాని మోదీపై ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ప్యూ సర్వే వెల్లడించింది.
Also Read: Kiren Rijiju: తుక్డే-తుక్డే గ్యాంగ్ మాటలు నమ్మవద్దు.. చైనా మ్యాప్స్పై కేంద్ర మంత్రి
ప్యూ సర్వే ఫలితాలపై బీజేపీ స్పందిస్తూ.. ప్రధాని మోదీకి ఉన్న పాపులారిటీ అలాగే ఉందని పేర్కొంది. ప్యూ సర్వే ప్రకారం ప్రధాని మోడీ ప్రజాదరణ చెక్కు చెదరకుండా ఉందని కమలం పార్టీ ట్విటర్లో పేర్కొంది. భారత్ శక్తి పెరుగుతోందని భారతీయ పెద్దలు ఎక్కువగా విశ్వసిస్తారు. పది మంది భారతీయులలో ఏడుగురు తమ దేశం ఇటీవల మరింత ప్రభావవంతంగా మారిందని నమ్ముతున్నారు. నివేదిక ప్రకారం, ఇటీవలి సంవత్సరాలలో అమెరికా ప్రభావం మరింత బలపడుతోందని దాదాపు సగం మంది భారతీయులు (49 శాతం) చెప్పగా, రష్యా గురించి 41 శాతం మంది అదే చెప్పారు. ఇంతలో చైనా ప్రభావంపై భారతీయుల అభిప్రాయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగనుంది.
తాజావార్తలు
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
-
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
-
Ariyana Glory : హిజ్రాలపై అరియానా గ్లోరి సంచలన వ్యాఖ్యలు
-
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరణ..
-
Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!