టాలివుడ్ డ్రగ్స్ కేసులో మరో సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలివుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనుమానం ఉన్న సినీ తారలకు ఈడీ సమన్లు పంపింది. నిన్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ముందు విచారణకు కూడా హాజరయ్యారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్గా మారినట్లు తెలుస్తుంది. 6 నెలల క్రితం కెల్విన్ పై కేసు నమోదు చేసింది ఈడీ. ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై ఈ కేసు నమోదు చేసింది. అయితే ఎక్సైజ్ అధికారుల ముందు నోరు విప్పని కెల్విన్… ఈడీ ముందు అప్రూవర్గా మారి సినీతారల చిట్టా విప్పాడు కెల్విన్. అతని స్టేట్మెంట్ ఆధారంగానే సినీ తారలకులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. నిందితుడు కెల్విన్ అకౌంట్ లోకి భారీగా నిధులను బదిలీ చేసారు సినీతారలు. అయితే ఇప్పటికే కెల్విన్ అకౌంట్ ని ఫ్రీజ్ చేసారు ఈడీ అధికారులు. ఇక ఈ కెల్విన్ అకౌంట్ ఆధారంగా.. అతనికి ఎవరెవరు డబ్బులు పంపించారో ఆ సినీ తారల అకౌంట్లను ఫ్రీజ్ చేసే ఆలోచనలు ఈడీ ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..