What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
Also Read
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
*ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జీ షీట్పై రౌస్ ఏవిన్యూ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కాంలో ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్ను నేడు పరిగణనలోకి తీసుకునే విషయంపై స్పెషల్ కోర్ట్ ఆర్డర్ ఇవ్వనుంది.
*నేటి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర ప్రారంభం.. గవర్నర్ తమిళిసైని కలవనున్న షర్మిల
*నేటి నుంచి సమతాకుంభ్ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఈ నెల 2 నుంచి 14 వరకు సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జీవా ప్రతినిధులు పేర్కొన్నారు.
*ఇవాళ మహారాష్ట్రకు వెళ్లనున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
*నేడు మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించనున్న శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి
*మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తుంగ జలంతో సంప్రోక్షణ, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషకం, పంచామృతాభిషకం వంటి విశేష పూజలు.
*అనంతపురం నగరంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జగనన్న కాలనీల లబ్ధిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం .
*అనంతపురం నగరంలోని కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో స్థిరమ్తెన అభివృద్ధి లక్ష్యాలప్తె సమీక్షా సమావేశం. పాల్గొననున్న మాజీ సీఎస్ సమీర్ శర్మ.
*కృష్ణా జలాల నుండి పూర్తిగా బయటపడిన సంఘమేశ్వరాలయం.. నేటి నుండి భక్తులకు దర్శనం ఇవ్వనున్న వేపదారు శివలింగం.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!