Kolikapudi Srinivasa Rao: కొలికపూడి సమక్షంలో టీడీపీలోకి చేరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 6వ వార్డులో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వార్డులోని ప్రజలను అప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని సమస్యలను ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో పరిష్కరిస్తానని ఆయన భరోసా కల్పిస్తున్నారు.
Read Also: Rafah crossing: రఫా క్రాసింగ్ లోని పాలస్తీనా భాగాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్
Also Read
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ఇక, మన పిల్లల భవిష్యత్త్ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవటం మనకు చాలా అవసరం అని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. 50 సంవత్సరాలు నిండిన వారికి జూన్ నెల నుంచి 4000 రూపాయల పెన్షన్ అందిస్తామన్నారు. మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు పైన వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తిరువూరు పట్టణం మూడో వార్డుకు చెందిన పేరుమల్ల నిరంజన్ తన ఇంటి దగ్గర నుంచి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
Read Also: Chiranjeevi For Pawan Kalyan: రంగంలోకి మెగాస్టార్.. పవన్ను గెలిపించండి..
తిరువూరు పట్టణం మూడో వార్డుకు చెందిన ప్రముఖ దళిత నాయకుడు మాజీ జడ్పీటీసీ పేరుమల్ల యేసురత్నం కుమారుడు పేరుమల్ల నిరంజన్ భారీ సంఖ్యలో తన అనుసరులతో కలిసి టీడీపీ పార్టీలోకి చేరటం జరిగింది. వారిని హృదయపూర్వకంగా కొలికపూడి పార్టీలోకి ఆహ్వానించారు. విసన్నపేట మండలం కొండపర్వ గ్రామం నుంచి కొత్తపల్లి మహేష్ తో పాటు మరో 20 కుటుంబాలు టీడీపీలోకి జాయిన్ అవ్వటం జరిగింది. వారందరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక, చంద్రబాబు అధికారంలోకి రాగానే, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం.. ఇటు తిరువూరులో, రాష్ట్రంలోనూ కూడా ఈసారి ఎగిరేది పసుపు జెండానే అని ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!