Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tirupati Laddu Distribution Suspended Bengaluru

TTD Laddu : బెంగళూరుకు నిలిచిపోయిన తిరుపతి లడ్డూ సరఫరా

Published Date :October 7, 2024 , 1:36 pm
By Gogikar Sai Krishna
  • బెంగళూరు తిరుపతి తిమ్మప్ప ఆలయానికి లడ్డూ ప్రసాదం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేత
  • తిరుపతిలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిమ్మప్ప సన్నిధికి భక్తుల తాకిడి
  • దీంతో కొండపై నుంచి లడ్డూలు సరఫరా చేసే వాహనాల రాకపోకల్లో తేడా
  • ఈ క్రమంలో అక్టోబర్ 12 వరకు లడ్డూలను టీటీడీ మేనేజ్ మెంట్ బోర్డు సరఫరా చేయదు
TTD Laddu : బెంగళూరుకు నిలిచిపోయిన తిరుపతి లడ్డూ సరఫరా
  • Follow Us :
  • google news
  • dailyhunt

బెంగళూరు వయాలికావల్‌లోని తిరుపతి తిమ్మప్ప ఆలయం ( టీటీడీ )లో లడ్డూ ప్రసాదం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఎందుకంటే, బెంగళూరుకు వచ్చే లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. అవును తిరుపతిలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిమ్మప్ప సన్నిధికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది . దీంతో కొండపై నుంచి లడ్డూలు సరఫరా చేసే వాహనాల రాకపోకల్లో తేడా వస్తోంది. అందువల్ల బెంగళూరులోని తిరుపతి దేవస్థానానికి అక్టోబర్ 12 వరకు లడ్డూలను టీటీడీ మేనేజ్ మెంట్ బోర్డు సరఫరా చేయదు.

తిరుపతి దేవస్థానంలో అందించే లడ్డూల తయారీకి నాణ్యత లేని నెయ్యి వినియోగిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపనూనె, ఇతర నూనెలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టులో తేలింది. ఈ అంశం చాలా చర్చనీయాంశమైంది , హిందువుల మనోభావాలకు కలకలం రేపింది. అయితే.. తిరుపతి లడ్డూ పవిత్రత వివాదం తర్వాత తిరుపతి నుంచి నందిని నెయ్యికి డిమాండ్ పెరిగింది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో, నందిని నెయ్యిని మరింత సరఫరా చేయాలని టీటీడీ కెఎంఎఫ్‌ని అభ్యర్థించింది. దీని ప్రకారం కేఎంఎఫ్ సరైన భద్రతతో టీటీడీకి నెయ్యి పంపుతోంది.

Also Read

  • Astrology: ఏప్రిల్‌ 30, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని శుభవార్తలు..
  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

Exclude cow From animal List: ఆవును జంతువుల వర్గం నుండి మినహాయించండి: అవిముక్తేశ్వరానంద సరస్వతి

ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరువీధుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది, గోవింద నామస్మరణలతో వాతావరణం మారుమోగుతోంది. నాలుగో రోజుకు చేరుకున్న ఈ ఉత్సవాల్లో, శ్రీవారికి కల్పవృక్ష వాహనం, స్వభూపాల వాహనసేవ జరగనుంది. గరుడోత్సవం రేపు జరగనుండగా, దీనిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో, టీటీడీ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గరుడ వాహనసేవ రేపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా పోలీసులు, టీటీడీ భద్రతా అధికారులతో కలిసి భద్రతను పెంచారు. ఈ కార్యక్రమంలో, నేటి అర్థరాత్రి నుంచి కనుమ రహదారిలో ద్విచక్ర వాహనాలకు నిషేధం విధించడం జరిగింది, అలాగే అలిపిరి వద్ద వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గరుడ సేవకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. మాడవీధుల్లో రెండు లక్షల మంది భక్తులు వాహనసేవను వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల నుంచి మాడవీధుల చేరికను సులభతరం చేయాలని చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ సరఫరా నిరంతరాయంగా జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా, గరుడ సేవను చూస్తున్న భక్తుల కోసం మాడవీధుల్లో టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.

Mallu Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Bengaluru
  • Devotional Events
  • Garuda Seva
  • Laddu

తాజావార్తలు

  • MI vs SRH: వాంఖడేలో హై-స్కోరింగ్ థ్రిల్లర్.. 243 పరుగులు చేసిన ముంబైకి షాకిచ్చిన సన్‌రైజర్స్

  • Astrology: ఏప్రిల్‌ 30, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని శుభవార్తలు..

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions