Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Three Children In One Birth Are Died In Annamaiah District

Tragedy: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. ఆ తల్లి కళ్లారా చూసుకునేలోపే..

Published Date :July 16, 2023 , 10:20 am
By Mahesh Jakki
Tragedy: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. ఆ తల్లి కళ్లారా చూసుకునేలోపే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tragedy:  ఆ తల్లి ఎన్ని ఆశలు పెట్టుకోందో… నవమాసాలు మోసి తల్లికి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు …కన్న బిడ్డలను కళ్ళారా చూసుకునేలోపు పుట్టిన ముగ్గురు పిల్లలు అనారోగ్యంతో మరి చెందడం అత్యంత విషాదాన్ని అకుటుంబంలో నింపింది. చౌడేపల్లి (మం)అన్నిపల్లికి చెందిన తల్లి పవిత్రను ఓదార్చడం ఎవరితరం కాలేదు. అన్నమయ్య జిల్లాలో చోటుకుంది ఈ విషాద ఘటన అందరినీ కలచివేస్తోంది.

Also Read: Kanwar Yatra: కన్వర్‌ యాత్ర బస్సుకు కరెంట్‌షాక్‌.. ఐదుగురు శివ భక్తులు మృతి

అన్నమయ్య జిల్లాలోని చౌడేపల్లి మండలం అన్నిపల్లికి చెందిన పవిత్ర(22) అనే మహిళకు శనివారం నొప్పులు రావడంతో 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేలోపే 108 వాహనంలోనే ఆ మహిళ ఆడపిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన పిల్లలకు వెంటనే ఆరోగ్యం మందగించసాగింది. బిడ్డల పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. వెంటనే తిరుపతికి వెళ్లాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ముగ్గురు బిడ్డలు మృతి చెందారు. పుట్టిన కాసేపటికే పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాన్ని విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ తల్లి వేదన అంతా ఇంతా కాదు. తన కడుపులో మోసిన పిల్లలను చూడకుండానే వారు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ మహిళ కన్నీటిపర్యంతమైంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • Birth
  • delivery
  • mother
  • telugu news

తాజావార్తలు

  • Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన

  • Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?

  • V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!

  • Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం

  • Lip Kiss Incident : స్టార్ హీరోయిన్‌కు పబ్లిక్ వేదికపై బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions