UP: గంగా పరీవాహక ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు?
- యూపీలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు?
- గంగానది పరివాహక ప్రాంతాల్లో కనుగొనే అవకాశం
- డ్రిల్లింగ్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని గంగా పరీవాహక ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలను కనుగొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) డ్రిల్లింగ్ ప్రారంభించింది. శాటిలైట్, జియోలాజికల్ సర్వే తర్వాత జియాలజిస్టులు డ్రిల్లింగ్ పనిని ప్రారంభించారు. సుమారు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ను ప్రారంభించారు. బల్లియాలోని సాగర్పాలి గ్రామ సమీపంలోని గ్రామసభ వైన (రట్టుచక్)లో హైవే వైపున డ్రిల్లింగ్ను బృందం ప్రారంభించింది. అస్సాం నుంచి క్రేన్లు, పరికరాలు కొనుగోలు చేశారు.
READ MORE: Kejriwal: కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర.. కేంద్రం, పోలీసులపై ఆప్ తీవ్ర ఆరోపణలు
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
గంగా ఒండ్రుమట్టిపై దాదాపు మూడేళ్లపాటు సర్వే నిర్వహించారు. మొదటి దశలో తాజా భూకంప డేటా రికార్డింగ్ సిస్టమ్తో 2-డి సర్వే నిర్వహించింది. జియోకెమికల్, గ్రావిటీ మాగ్నెటిక్, మాగ్నెటో-టెల్యురిక్ (MT) సర్వేలు చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నట్లు వెల్లడించాయి. నగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని సాగర్పాలి సమీపంలోని గ్రామసభ వైన (రట్టుచక్) వద్ద స్థలాన్ని ఓఎన్జీసీ బృందం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పొందిన తర్వాత సుమారు ఎనిమిది ఎకరాల భూమిని అద్దెకు తీసుకున్నారు. గుర్తించబడిన ప్రదేశంలో డ్రిల్లింగ్ ప్రారంభించారు. దాదాపు 3001 మీటర్ల డ్రిల్లింగ్ చేయనున్నారు.
READ MORE: Supreme Court : నోయిడాలో అక్రమ పరిహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. సిట్ దర్యాప్తుకు ఆదేశం
ఓఎన్జీసీ ఇన్స్టాలేషన్ మేనేజర్ ప్రణబ్ జ్యోతి ఖావంద్ ప్రకారం.. శాటిలైట్, జియోలాజికల్ సర్వేల్లో గంగా నదిలో పెట్రోలియం నిల్వలు ఉండే అవకాశం ఉంది. ఓఎన్జీసీ బృందం బావిని నిర్మించి డ్రిల్లింగ్ చేస్తోంది. భూమిలో 3001 కి.మీ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఎక్స్-రే చేస్తారు. దాదాపు రూ.100 కోట్లను ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!