UP: గంగా పరీవాహక ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు?
- యూపీలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు?
- గంగానది పరివాహక ప్రాంతాల్లో కనుగొనే అవకాశం
- డ్రిల్లింగ్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని గంగా పరీవాహక ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలను కనుగొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) డ్రిల్లింగ్ ప్రారంభించింది. శాటిలైట్, జియోలాజికల్ సర్వే తర్వాత జియాలజిస్టులు డ్రిల్లింగ్ పనిని ప్రారంభించారు. సుమారు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ను ప్రారంభించారు. బల్లియాలోని సాగర్పాలి గ్రామ సమీపంలోని గ్రామసభ వైన (రట్టుచక్)లో హైవే వైపున డ్రిల్లింగ్ను బృందం ప్రారంభించింది. అస్సాం నుంచి క్రేన్లు, పరికరాలు కొనుగోలు చేశారు.
READ MORE: Kejriwal: కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర.. కేంద్రం, పోలీసులపై ఆప్ తీవ్ర ఆరోపణలు
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
గంగా ఒండ్రుమట్టిపై దాదాపు మూడేళ్లపాటు సర్వే నిర్వహించారు. మొదటి దశలో తాజా భూకంప డేటా రికార్డింగ్ సిస్టమ్తో 2-డి సర్వే నిర్వహించింది. జియోకెమికల్, గ్రావిటీ మాగ్నెటిక్, మాగ్నెటో-టెల్యురిక్ (MT) సర్వేలు చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నట్లు వెల్లడించాయి. నగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని సాగర్పాలి సమీపంలోని గ్రామసభ వైన (రట్టుచక్) వద్ద స్థలాన్ని ఓఎన్జీసీ బృందం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పొందిన తర్వాత సుమారు ఎనిమిది ఎకరాల భూమిని అద్దెకు తీసుకున్నారు. గుర్తించబడిన ప్రదేశంలో డ్రిల్లింగ్ ప్రారంభించారు. దాదాపు 3001 మీటర్ల డ్రిల్లింగ్ చేయనున్నారు.
READ MORE: Supreme Court : నోయిడాలో అక్రమ పరిహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. సిట్ దర్యాప్తుకు ఆదేశం
ఓఎన్జీసీ ఇన్స్టాలేషన్ మేనేజర్ ప్రణబ్ జ్యోతి ఖావంద్ ప్రకారం.. శాటిలైట్, జియోలాజికల్ సర్వేల్లో గంగా నదిలో పెట్రోలియం నిల్వలు ఉండే అవకాశం ఉంది. ఓఎన్జీసీ బృందం బావిని నిర్మించి డ్రిల్లింగ్ చేస్తోంది. భూమిలో 3001 కి.మీ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఎక్స్-రే చేస్తారు. దాదాపు రూ.100 కోట్లను ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!