UP: గంగా పరీవాహక ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు?
- యూపీలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు?
- గంగానది పరివాహక ప్రాంతాల్లో కనుగొనే అవకాశం
- డ్రిల్లింగ్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని గంగా పరీవాహక ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలను కనుగొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) డ్రిల్లింగ్ ప్రారంభించింది. శాటిలైట్, జియోలాజికల్ సర్వే తర్వాత జియాలజిస్టులు డ్రిల్లింగ్ పనిని ప్రారంభించారు. సుమారు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ను ప్రారంభించారు. బల్లియాలోని సాగర్పాలి గ్రామ సమీపంలోని గ్రామసభ వైన (రట్టుచక్)లో హైవే వైపున డ్రిల్లింగ్ను బృందం ప్రారంభించింది. అస్సాం నుంచి క్రేన్లు, పరికరాలు కొనుగోలు చేశారు.
READ MORE: Kejriwal: కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర.. కేంద్రం, పోలీసులపై ఆప్ తీవ్ర ఆరోపణలు
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
గంగా ఒండ్రుమట్టిపై దాదాపు మూడేళ్లపాటు సర్వే నిర్వహించారు. మొదటి దశలో తాజా భూకంప డేటా రికార్డింగ్ సిస్టమ్తో 2-డి సర్వే నిర్వహించింది. జియోకెమికల్, గ్రావిటీ మాగ్నెటిక్, మాగ్నెటో-టెల్యురిక్ (MT) సర్వేలు చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నట్లు వెల్లడించాయి. నగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని సాగర్పాలి సమీపంలోని గ్రామసభ వైన (రట్టుచక్) వద్ద స్థలాన్ని ఓఎన్జీసీ బృందం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పొందిన తర్వాత సుమారు ఎనిమిది ఎకరాల భూమిని అద్దెకు తీసుకున్నారు. గుర్తించబడిన ప్రదేశంలో డ్రిల్లింగ్ ప్రారంభించారు. దాదాపు 3001 మీటర్ల డ్రిల్లింగ్ చేయనున్నారు.
READ MORE: Supreme Court : నోయిడాలో అక్రమ పరిహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. సిట్ దర్యాప్తుకు ఆదేశం
ఓఎన్జీసీ ఇన్స్టాలేషన్ మేనేజర్ ప్రణబ్ జ్యోతి ఖావంద్ ప్రకారం.. శాటిలైట్, జియోలాజికల్ సర్వేల్లో గంగా నదిలో పెట్రోలియం నిల్వలు ఉండే అవకాశం ఉంది. ఓఎన్జీసీ బృందం బావిని నిర్మించి డ్రిల్లింగ్ చేస్తోంది. భూమిలో 3001 కి.మీ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఎక్స్-రే చేస్తారు. దాదాపు రూ.100 కోట్లను ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!