IPL: ముగిసిన ఒక శకం.. వీరి కెప్టెన్సీ ఇక చూడలేమా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ లో ఎక్కువ క్రికెట్ అభిమానులు ఉన్న జట్లు ఏవైనా ఉంటే.. అవి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. ఎందుకంటే.. తన అభిమాన కెప్టెన్లు ఉండటం వల్లనే ఆ జట్లకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్ లో చెన్నై, ముంబై మ్యాచ్ ఉందంటే చాలు.. టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతారు. తమ అభిమాన కెప్టెన్లు ఉండటం వల్ల, వారు ఆటలో రచించే వ్యూహాలు అభిమానులకు నచ్చుతాయి కాబట్టి.. ఆ జట్లకు అంతా క్రేజ్ ఉంది.
IPL 2024: కొత్త కెప్టెన్ను ప్రకటించిన చెన్నై సూపర్ కింగ్స్..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఐపీఎల్ లో గ్రేటెస్ట్ కెప్టెన్ల శకం ముగిసింది. ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మ, చెన్నై కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీని ఐపీఎల్ లో చూడలేం. వీరిద్దరూ ఐపీఎల్ లో తమ జట్లకు చెరో ఐదు ట్రోఫీలను అందించిపెట్టారు. ఐపీఎల్ చరిత్రలో ధోనీ, రోహిత్ కలిసి 10 ట్రోఫీలు గెలువగా.. మిగతా అందరూ కెప్టెన్లు కలిపి 6 ట్రోఫీలను గెలిచారు. ఇక వీరి కెప్టెన్సీ వ్యూహాలు ఇక మైదానంలో కనిపించవు.. ఈ క్రమంలో అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. ‘వి మిస్ యువర్ కెప్టె్న్సీ’ అంటూ పోస్టులు చేస్తున్నారు. సారథిగా మహేంద్ర సింగ్ ధోని 226 మ్యాచ్ ల్లో 133 విజయాలను అందుకున్నారు. రోహిత్ శర్మ 158 మ్యాచ్ ల్లో 87 గెలిచారు.
Vishwambhara : చిరు ఇంట్లో ‘విశ్వంభర’ మ్యూజిక్ సిట్టింగ్స్.. వైరల్ అవుతున్న వీడియో..
ఇప్పటికే.. సారథిగా జట్టు నుంచి రోహిత్ శర్మ, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గత ఐపీఎల్ లో ధోనీ.. వచ్చే ఐపీఎల్ ఆడుతానంటూ ప్రకటించినప్పటికీ ధోనీపై ఆశలు అలానే ఉన్నాయి. తాజాగా.. కెప్టె్న్సీ నుంచి తప్పుకోవడంతో, అసలు ఐపీఎల్ ఆడుతాడా లేదా అనేది అభిమానుల్లో సస్పెన్స్ గా మారింది. ఇక.. ముంబై ఇండియన్స్ తరుఫున రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపడుతున్నాడు. ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా నియామకం అయ్యాడు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..