Congress: పర్యటన వల్ల బీజేపీ సీట్లు గెలవదు.. ప్రధాని టూర్ పై కాంగ్రెస్ విసుర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోదీ కేరళ టూర్ పై కాంగ్రెస్ విమర్శల వర్షం గుప్పించింది. లోక్సభ ఎన్నికల సమయంలో మోదీ తరచూ కేరళలో పర్యటించడం వల్ల బీజేపీ అక్కడ ఖాతా తెరవబోదని కాంగ్రెస్ పేర్కొంది. కాగా.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వి.డి. భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి మతం, ప్రార్థనా స్థలాలను రాజకీయాలతో కలపాలని చూస్తోందని కాంగ్రెస్ నేత సతీశన్ ఆరోపించారు.
కేరళలోని లౌకిక మనస్తత్వం గల ప్రజలు విద్వేష ప్రచారాలను అంగీకరించరని, వాటిని తిరస్కరిస్తారని సతీశన్ అన్నారు. సమాజంలో విభజన సృష్టించడానికి ఎవరు ప్రయత్నించినా, కాంగ్రెస్ పార్టీ వారిని అలా అనుమతించదని తెలిపారు. ప్రధానమంత్రి కేరళను సందర్శించినంత మాత్రాన బీజేపీ కేరళలో ఒక్క సీటును గెలవదని ఆరోపించారు. కేరళ ప్రజల మనస్తత్వం మతతత్వానికి వ్యతిరేకంగా ఉందన్నారు. కేరళలో క్రైస్తవుల ఇళ్లకు కేక్లు తీసుకెళ్తున్నవారే ఇతర రాష్ట్రాల్లో చర్చిలను తగలబెట్టి, పూజారులను జైలుకు పంపారని ఆరోపించారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
IND vs AFG: అఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించిన రోహిత్, రింకూ..
రాష్ట్ర ప్రజలు ఎంతో మేధావులని, అలాంటి వారు తమ ఇంటికి కేకులతో వస్తారంటే వారి అసలు రంగు అర్థమవుతోందన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రను దేశ ప్రజలు ఎంతో ఆశతో చూస్తున్నారని సతీశన్ అన్నారు. విద్వేష ప్రచారాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడమే ఈ యాత్ర ఉద్దేశమని ఆయన అన్నారు. లౌకికవాదాన్ని కాపాడేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు సతీశన్ తెలిపారు.
కాగా.. ఈ నెల మొదట్లో కేరళలో జరిగిన మహిళా సాధికారత కార్యక్రమానికి హాజరైన తర్వాత.. ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం దక్షిణాది రాష్ట్రానికి అనేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు.
- Tags
- congress
- Kerala
- PM Modi
- telugu news
- tour
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!