YCP-TDP Rebel MLAs: నేడు స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు.. ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం అనర్హత పిటిషన్లపై విచారణ చేయనున్నారు. ఈ సందర్భంగా అమరావతికి నెల్లూరు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చేరుకున్నాయి. అనర్హత పిటిషన్ పై స్పీకర్ తో విచారణకు హాజరయ్యే అంశంపై వైసీపీ రెబెల్స్ తర్జన భర్జన పడుతున్నారు. విచారణకు హాజరయ్యే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఇప్పటికే స్పీకర్ ఆఫీసుకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లేఖ రాశారు. ఇక, న్యాయ నిపుణులతో సంప్రదించాకే విచారణకి వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై వైసీపీ రెబెల్స్ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, న్యాయ నిపుణులతో టీడీఎల్పీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి సంప్రదింపులు జరుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరు కావాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవిలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు.
Read Also: IND vs ENG: ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్!
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
కాగా, స్పీకర్ ముందు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠత కొనసాగుతుంది. విచారణకు నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం హాజరు కావాల్సి ఉంది. అయితే, తమకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ముగ్గురు ఎమ్మెల్యేలు వంశీ, వాసుపల్లి, బలరాం హాజరు కానున్నారు. ఇక, విదేశీ పర్యటనలో ఉన్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి మాత్రం.. ఇవాళ విచారణకు హాజరు కాలేకపోతున్నాను అని స్పీకర్ కార్యాలయంకు సమాచారం ఇచ్చాడు. ఫిబ్రవరి రెండో తేదీన విచారణకు హాజరు అవుతానని ఎమ్మెల్యే మద్దాలి గిరి సమాచారం ఇచ్చారు. టీడీపీ- వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో స్పీకర్ తమ్మినేని సీతారం వ్యక్తిగతంగా సమావేశమై చర్చిస్తారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!