IND vs ENG: ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja Likely to miss IND vs ENG 2nd Test in Vizag: ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో ఓడిన టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రెండో మ్యాచ్కు దూరం కానున్నాడని తెలుస్తుంది. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో రన్ తీసే క్రమంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో జడ్డు రనౌట్ అయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు రెండో టెస్ట్కు అనుమానాస్పదంగా మారాడు. జడేజాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. జడ్డు గాయం తీవ్రతపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read: Rohit Sharma: అతడి వల్లే ఓడిపోయాం.. ఉప్పల్ టెస్ట్ ఓటమిపై రోహిత్ శర్మ!
Also Read
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
హైదరాబాద్ టెస్ట్లో ఓడిన తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొన్న టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్.. రవీంద్ర జడేజా గాయంపై స్పందించేందుకు నిరాకరించాడు. ‘గాయం గురించి చూడాలి. నిజాయితీగా చెప్పాలంటే.. నేను ఫిజియోతో ఇంకా మాట్లాడలేదు. ఫిజియోతో మాట్లాడిన అనంతరం గాయం గురించి ఆలోచిస్తాం’ అని ద్రవిడ్ తెలిపాడు. తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్స్, 87 రన్స్ చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్స్, 2 పరుగులు చేశాడు. విశాఖ వేదికగా రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 నుంచి ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్లేయర్స్ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.
తాజావార్తలు
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
-
Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
-
LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..