Talasani Srinivas Yadav : వార్డ్ కార్యాలయాల వ్యవస్థ అనేది దేశంలోనే గొప్ప నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి తలసాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డ్ కార్యాలయాల వ్యవస్థ అనేది దేశంలోనే గొప్ప నిర్ణయమని కొనియాడారు. హైదరాబాద్ లో జనాభా పెరుగుతోందని, ప్రజలకు పౌరసేవలు పెరగాలనే ఉద్దేశ్యంతో వార్డ్ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి తలసాని. పరిశుభ్రత కోసం జీహెచ్ఎంసీ అనేక చర్యలు తీసుకుందని, హైదరాబాద్ వాసులకు సిటిజన్ చార్టర్ ను తీసుకొచ్చామన్నారు. 132 వార్డ్ కార్యాలయాలు ప్రారంభించుకున్నామని ఆయన అన్నారు. మిగితా 8 వార్డ్ కార్యాలయాల్లో కొన్ని పనులు మిగిలి ఉన్నాయని, త్వరలో అవి కూడా ప్రారంభించుకుంటామని మంత్రి తలసాని వెల్లడించారు.
Also Read : WhatsApp Features: వాట్సప్ లో అదిరిపోయే 5 సీకెట్ర్ ఫీచర్స్.. అవేంటో తెలుసుకుందాం..!
Also Read
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంతేకాకుండా ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా లేకపోవడం వల్ల ఈ వార్డు కార్యాలయ వ్యవస్థను తీసుకువచ్చామని తెలిపారు. దేశంలో ఉన్న ప్రధాన నగరాల కంటే హైదరాబాద్ ఎక్కువ అభివృద్ది జరుగుతుందని, నిధుల విషయం పై వెనకాడకుండా సీఎం కేసిఆర్, కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధి చేయాలనే ఆలోచన తో ఉన్నారన్నారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలనే అంశంపై తర్వాత స్పందిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్.
Also Read : WhatsApp Features: వాట్సప్ లో అదిరిపోయే 5 సీకెట్ర్ ఫీచర్స్.. అవేంటో తెలుసుకుందాం..!
తాజావార్తలు
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!