Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ
- జీవోను కాపీ కొట్టి, మోసం చేసినట్లు హరీష్ ఆరోపణ
- గ్రామీణ మహిళల జీవనాధారంపై దెబ్బ
- జనవరి 2024 నుంచి పెరిగిన జీతాలను పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : అంగన్వాడీ ఉద్యోగుల జీతాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి宀కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది గడుస్తున్నా, వేతనాల పెంపు మాట మరిచిన ప్రభుత్వం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొట్టి ప్రచారం చేసుకున్నదని, కానీ వాస్తవంగా మూడు నెలలకే పెరిగిన జీతం చెల్లించి మిగతా నెలలంతా పాత జీతానికే పనులు చేయిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగుల జీతాన్ని ₹13,650 నుంచి ₹7,800కి తగ్గించడాన్ని ఆయన దారుణమని ఆయన అభివర్ణించారు.
Government Land Encroached: మాజీ మంత్రి కబ్జా చేసిన ప్రభుత్వ భూమి స్వాధీనం..!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
పెంచిన జీతాలను తగ్గించే కొత్త సాంప్రదాయం దేశంలో ఎక్కడా ఉండదని, ఇది తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఘోర పద్ధతి అని హరీష్ రావు మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న మహిళలపై ఈ తీరుతో తీవ్ర ఆర్థిక భారం పడుతోందని అన్నారు. మే నెల జీతాన్ని రాష్ట్రంలోని కేవలం 8 జిల్లాల్లో మాత్రమే చెల్లించడం, మిగతా జిల్లాల ఉద్యోగులను విస్మరించడం దారుణమని అన్నారు. లేఖలో జనవరి 2024 నుంచి పెరిగిన జీతాలను పూర్తి స్థాయిలో చెల్లించాలని, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్లను తక్షణం నియమించాలన్నారు. మే నెల జీతాలను అందని జిల్లాల్లో వెంటనే చెల్లించాలని, అంగన్వాడీలు ప్రచార సాధనాలు కాకుండా, వారికి గౌరవం కల్పించేలా చూడాలని ఆయన కోరారు. హరీష్ రావు లేఖలో కొన్ని ప్రధాన డిమాండ్లు ఉన్నాయి
Jyoti Malhotra: భారత్పై ద్వేషం.. పాక్పై మమకారం.. జ్యోతి మల్హోత్రా అలా మారిపోవడానికి కారణమేంటి?
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..