INDIA Bloc: డిప్యూటీ స్పీకర్ పదవికి ఇండియా కూటమి డిమాండ్..! లేదంటే ఫ్లాన్ ఇదే?
- డిప్యూటీ స్పీకర్ పదవికి ఇండియా కూటమి డిమాండ్
- లేదంటే స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెడతామని సూచనలు
- ఈనెల 26న స్పీకర్ ఎన్నిక.. పోస్టు కన్నేసిన ఎన్డీఏ మిత్రపక్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు. మిత్రపక్షాల సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈసారి ప్రతిపక్షాలు కూడా ఎక్కువ సీట్లు సాధించాయి. ఇండియా కూటమి 233 సీట్లు సాధించింది. కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు గెలిచింది. దీంతో లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి ఆశిస్తోంది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే.. స్పీకర్ పోస్టుకు పోటీ పడాలని భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Ind vs Canada: మ్యాచ్ వర్షార్పణం.. సూపర్ 8 లోకి టీమిండియా..
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
18వ లోక్సభ తతొలి సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్సభ తొలి సెషన్ జూన్ 24న ప్రారంభమై జూలై 3న ముగుస్తుంది. తొమ్మిది రోజుల ప్రత్యేక సమావేశాల్లో జూన్ 26న స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతిపక్ష భారత కూటమి డిప్యూటీ స్పీకర్ పోస్టుపై కన్నేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ తన సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పార్టీలు తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే 18వ లోక్సభలో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టవచ్చని విపక్ష వర్గాలు శనివారం పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Kurnool: ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజల కలకలం
ఇండియా కూటమి 233 స్థానాల్లో విజయం సాధించడంతో ప్రతిపక్ష పార్టీలు పుంజుకున్నాయి. మరోవైపు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో బీజేపీ సీట్లు కోల్పోయింది. పదేళ్ల విరామం తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్పీకర్ పదవిపై ఎన్డీయే పక్షాలు కన్నేశాయి. కానీ బీజేపీ అంటిపెట్టుకుని ఉండాలని భావిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ఇవ్వకపోతే స్పీకర్ పోస్టుకు ఇండియా కూటమి పోటీ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Kate middletons: కేట్ మిడిల్టన్ ప్రత్యక్షం.. నవ్వుతూ కనిపించిన యువరాణి
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!