INDIA Bloc: డిప్యూటీ స్పీకర్ పదవికి ఇండియా కూటమి డిమాండ్..! లేదంటే ఫ్లాన్ ఇదే?
- డిప్యూటీ స్పీకర్ పదవికి ఇండియా కూటమి డిమాండ్
- లేదంటే స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెడతామని సూచనలు
- ఈనెల 26న స్పీకర్ ఎన్నిక.. పోస్టు కన్నేసిన ఎన్డీఏ మిత్రపక్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు. మిత్రపక్షాల సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈసారి ప్రతిపక్షాలు కూడా ఎక్కువ సీట్లు సాధించాయి. ఇండియా కూటమి 233 సీట్లు సాధించింది. కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు గెలిచింది. దీంతో లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి ఆశిస్తోంది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే.. స్పీకర్ పోస్టుకు పోటీ పడాలని భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Ind vs Canada: మ్యాచ్ వర్షార్పణం.. సూపర్ 8 లోకి టీమిండియా..
Also Read
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
18వ లోక్సభ తతొలి సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్సభ తొలి సెషన్ జూన్ 24న ప్రారంభమై జూలై 3న ముగుస్తుంది. తొమ్మిది రోజుల ప్రత్యేక సమావేశాల్లో జూన్ 26న స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతిపక్ష భారత కూటమి డిప్యూటీ స్పీకర్ పోస్టుపై కన్నేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ తన సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పార్టీలు తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే 18వ లోక్సభలో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టవచ్చని విపక్ష వర్గాలు శనివారం పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Kurnool: ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజల కలకలం
ఇండియా కూటమి 233 స్థానాల్లో విజయం సాధించడంతో ప్రతిపక్ష పార్టీలు పుంజుకున్నాయి. మరోవైపు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో బీజేపీ సీట్లు కోల్పోయింది. పదేళ్ల విరామం తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్పీకర్ పదవిపై ఎన్డీయే పక్షాలు కన్నేశాయి. కానీ బీజేపీ అంటిపెట్టుకుని ఉండాలని భావిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ఇవ్వకపోతే స్పీకర్ పోస్టుకు ఇండియా కూటమి పోటీ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Kate middletons: కేట్ మిడిల్టన్ ప్రత్యక్షం.. నవ్వుతూ కనిపించిన యువరాణి
తాజావార్తలు
-
Australian Cricketer: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆస్ట్రేలియా క్రికెటర్కు జీవితకాల జైలు శిక్ష!
-
PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
-
AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!