INDIA Bloc: డిప్యూటీ స్పీకర్ పదవికి ఇండియా కూటమి డిమాండ్..! లేదంటే ఫ్లాన్ ఇదే?
- డిప్యూటీ స్పీకర్ పదవికి ఇండియా కూటమి డిమాండ్
- లేదంటే స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెడతామని సూచనలు
- ఈనెల 26న స్పీకర్ ఎన్నిక.. పోస్టు కన్నేసిన ఎన్డీఏ మిత్రపక్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు. మిత్రపక్షాల సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈసారి ప్రతిపక్షాలు కూడా ఎక్కువ సీట్లు సాధించాయి. ఇండియా కూటమి 233 సీట్లు సాధించింది. కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు గెలిచింది. దీంతో లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి ఆశిస్తోంది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే.. స్పీకర్ పోస్టుకు పోటీ పడాలని భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Ind vs Canada: మ్యాచ్ వర్షార్పణం.. సూపర్ 8 లోకి టీమిండియా..
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
18వ లోక్సభ తతొలి సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్సభ తొలి సెషన్ జూన్ 24న ప్రారంభమై జూలై 3న ముగుస్తుంది. తొమ్మిది రోజుల ప్రత్యేక సమావేశాల్లో జూన్ 26న స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతిపక్ష భారత కూటమి డిప్యూటీ స్పీకర్ పోస్టుపై కన్నేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ తన సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పార్టీలు తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే 18వ లోక్సభలో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టవచ్చని విపక్ష వర్గాలు శనివారం పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Kurnool: ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజల కలకలం
ఇండియా కూటమి 233 స్థానాల్లో విజయం సాధించడంతో ప్రతిపక్ష పార్టీలు పుంజుకున్నాయి. మరోవైపు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో బీజేపీ సీట్లు కోల్పోయింది. పదేళ్ల విరామం తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్పీకర్ పదవిపై ఎన్డీయే పక్షాలు కన్నేశాయి. కానీ బీజేపీ అంటిపెట్టుకుని ఉండాలని భావిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ఇవ్వకపోతే స్పీకర్ పోస్టుకు ఇండియా కూటమి పోటీ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Kate middletons: కేట్ మిడిల్టన్ ప్రత్యక్షం.. నవ్వుతూ కనిపించిన యువరాణి
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?