INDIA Bloc: డిప్యూటీ స్పీకర్ పదవికి ఇండియా కూటమి డిమాండ్..! లేదంటే ఫ్లాన్ ఇదే?
- డిప్యూటీ స్పీకర్ పదవికి ఇండియా కూటమి డిమాండ్
- లేదంటే స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెడతామని సూచనలు
- ఈనెల 26న స్పీకర్ ఎన్నిక.. పోస్టు కన్నేసిన ఎన్డీఏ మిత్రపక్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు. మిత్రపక్షాల సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈసారి ప్రతిపక్షాలు కూడా ఎక్కువ సీట్లు సాధించాయి. ఇండియా కూటమి 233 సీట్లు సాధించింది. కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు గెలిచింది. దీంతో లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి ఆశిస్తోంది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే.. స్పీకర్ పోస్టుకు పోటీ పడాలని భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Ind vs Canada: మ్యాచ్ వర్షార్పణం.. సూపర్ 8 లోకి టీమిండియా..
Also Read
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
18వ లోక్సభ తతొలి సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్సభ తొలి సెషన్ జూన్ 24న ప్రారంభమై జూలై 3న ముగుస్తుంది. తొమ్మిది రోజుల ప్రత్యేక సమావేశాల్లో జూన్ 26న స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతిపక్ష భారత కూటమి డిప్యూటీ స్పీకర్ పోస్టుపై కన్నేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ తన సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పార్టీలు తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే 18వ లోక్సభలో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టవచ్చని విపక్ష వర్గాలు శనివారం పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Kurnool: ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజల కలకలం
ఇండియా కూటమి 233 స్థానాల్లో విజయం సాధించడంతో ప్రతిపక్ష పార్టీలు పుంజుకున్నాయి. మరోవైపు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో బీజేపీ సీట్లు కోల్పోయింది. పదేళ్ల విరామం తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్పీకర్ పదవిపై ఎన్డీయే పక్షాలు కన్నేశాయి. కానీ బీజేపీ అంటిపెట్టుకుని ఉండాలని భావిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ఇవ్వకపోతే స్పీకర్ పోస్టుకు ఇండియా కూటమి పోటీ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Kate middletons: కేట్ మిడిల్టన్ ప్రత్యక్షం.. నవ్వుతూ కనిపించిన యువరాణి
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!