Chandu Nayak: చందు నాయక్ కాల్పుల కేసులో.. సంచలన విషయాలు వెల్లడించిన సౌత్ ఈస్ట్ డిసిపి
- చందు నాయక్ కాల్పుల కేసు
- సంచలన విషయాలు వెల్లడించిన సౌత్ ఈస్ట్ డిసిపి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలక్ పేటలో ఉదయం వాకింగ్ కు వెళ్లిన చందునాయక్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను సౌత్ ఈస్ట్ డిసిపి సాయి చైతన్య వెల్లడించారు. సాయి చైతన్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. “పాత కక్షల కారణంగా చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.. ఉదయం 7:30 గంటలకు కాల్పుల ఘటన జరిగింది.. చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు శాలివాహన పార్క్ వెస్ట్ సైడ్ గెట్ సమీపంలో కాల్పులు జరిపారు.. చందు నాయక్ (47) సిపిఐ పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఉన్నాడు.
Also Read:YSRCP: తాడిపత్రిలో వైసీపీ సమావేశం తాత్కాలికంగా వాయిదా.. కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు!
Also Read
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
ఉదయం రెక్కీ నిర్వహించిన దుండగులు స్విఫ్ట్ కారులో వచ్చారు.. స్పాట్ లో మాకు తుపాకీ 2 empty sheles & fire చేసిన 3 బుల్లెట్స్ దొరికాయి.. 1 తుపాకీ వాడినట్లు తెలుస్తుంది.. మూడు రౌండ్ కాల్పులు జరిపారు.. 2 ఆన్ ఫైర్ రౌండ్ షేల్ లభించాయి.. 10 పోలీస్ టీమ్స్ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాము.. నలుగురు వ్యక్తులు స్విఫ్ట్ కారులో వచి కాల్పులు జరిపి ఎస్కేప్ అయ్యారు.. ఎల్ బీ నగర్ లో చందు నాయక్ 2022 లో ఓ హత్య కేసులో ప్రమేయం ఉంది.. మరో కేసుపై దర్యాప్తు చేస్తున్నాము.. చందు నాయక్ కు ప్రాణ హాని ఉందని ఇప్పటివరకు పోలీస్ లకు ఫిర్యాదు చేయలేదు.. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించాం.. స్పాట్లో దొరికిన బుల్లెట్లను చూస్తే ఒకే వెపన్తో ఫైరింగ్ చేసినట్టు ఉన్నాయి..
Also Read:IB Executive Recruitment 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 జాబ్స్.. ఈ అర్హతలుంటే అస్సలు వదలొద్దు
స్పాట్ లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు సరౌండింగ్ లో ఉన్న కెమెరాలు ఫుటేజ్ ను పరిశీలిస్తున్నాము.. చందు నాయక్ నాగోల్ సాయి నగర్ లో గుడిసెలు వేయించేవాడు.. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.. అతి త్వరలో నిందితులను పట్టుకొని కేసును చేదిస్తాం.. నిందితులు ఉపయోగించిన కారును గుర్తించాము” అని తెలిపారు. ఈ క్రమంలో మలక్ పేట కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు లొంగిపోయారు.. ఎస్వోటీ పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు రాజేష్, శివతో పాటు మరో ఇద్దరు. మృతుడు చందు నాయక్ తో పాటు నలుగురు నిందితులు ఓ హత్య కేసులో నిందితులు.. ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందు నాయక్ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!