Hyderabad: పోలీసుల అదుపులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్..
- సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్
- 14 రోజులపాటు రిమాండ్ విధింపు
- సుభాష్నగర్లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసిన పద్మజారెడ్డి
- అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్గా పని చేసిన జ్యోతి
- నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ను పద్మజారెడ్డికి సహకరించిన జ్యోతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో.. 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఓ ల్యాండ్ ఇష్యూకు సంబంధించి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుభాష్నగర్లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో పద్మజారెడ్డి అనే మహిళ కబ్జా చేసింది.
Read Also: Free Gas Cylinder: ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన ఉచిత గ్యాస్ బుకింగ్స్..
Also Read
ఆ సమయంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్గా పని చేసిన జ్యోతి.. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్కు పద్మజారెడ్డికి సబ్ రిజిస్ట్రార్ జ్యోతి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో.. పద్మజా రెడ్డితో పాటు సబ్ రిజిస్ట్రార్ జ్యోతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ కేసులో ఇటీవల పద్మజారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.. తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని అరెస్ట్ చేశారు.
Read Also: Hyderabad: మోమోస్ ఫుడ్ పాయిజన్ పై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్..
తాజావార్తలు
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!