Sandra Venkata Veeraiah: ఖమ్మం జిల్లా సెక్యులర్ జిల్లా.. ప్రజల కోసం పని చేస్తున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా ఏ మాటకు ఆమాట కాంగ్రెస్ జిల్లా అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోయినసారి ఇదే ఫలితం వచ్చింది… మేము ఇతర పార్టీల్లో గెలిచాం.. పువ్వాడ అజయ్ మాత్రమే పార్టీలో గెలిచారు.. జిల్లాలో కాంగ్రెస్ గాలి మనకు ఉరితాళ్ళు అయినవి.. తమ్మినేని వీరభద్రంకు కూడా ఓట్లు పడలేదు అని ఆయన పేర్కొన్నారు. అంటే కమ్యూనిస్టుల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పడ్డట్లు తెలుస్తోంది.. ఖమ్మం జిల్లా సెక్యులర్ జిల్లా.. ముస్లీంల ఓట్లు కూడా కాంగ్రెస్ కు పడ్డాయి.. ఈ ఓటమికి మనవాళ్ల పాత్ర ఏంటి, ప్రత్యర్థుల పాత్ర ఏంటి అనేది సమీక్షించుకోవాలి అని సండ్ర వెంకట వీరయ్య చెప్పారు.
Read Also: Lashkar Terrorist Shot Dead: 2015 ఉధంపూర్ దాడి ప్రధాన సూత్రధారి పాకిస్థాన్లో హతం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఘోర ఓటమి అయితే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2 శాతం ఓట్ల తోనే ఒడిపోయామని సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కేవలం అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ హామీలు ఇచ్చింది.. ఆ హామీల అమలుకు ఖర్చు నెలకెంత, సంవత్సరానికి ఎంత, సాధ్యాసాధ్యాలపై మనం చూడాల్సిన అవసరం ఉంది.. ఇన్నాళ్లు కాంప్ కార్యాలయాల దగ్గర ప్రజల కోసం పనిచేసామని ఆయన తెలిపారు. నేను ఫలితాల రోజు ఇక్కడే ఉన్నా.. అక్కడ కాంగ్రెస్ వాళ్లు క్యాంప్ ఆఫీసు తాళాలు అడిగారట.. నేను ఏ రోజు అలాంటి పనులు చేయలేదు అని వీరయ్య చెప్పుకొచ్చారు. ఇపుడు పార్టీ కార్యాలయాల దగ్గర నుంచి ప్రజల కోసం నిలబడదాం.. మేమంతా ప్రజల కోసం ఎల్లపుడు అందుబాటులో ఉంటామని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!