Sandra Venkata Veeraiah : దయానంద్ అనుచరుడు అజయ్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సండ్ర కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం సత్తుపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ ఆధ్వర్యంలో జరిగిన సభలో దయానంద్ అనుచరుడు అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సండ్ర కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం స్థలాలు కేటాయించడంలో తాను మొదటి, చివరి వ్యక్తిని కాదని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పదివేల గజాలకు పైన, మమత సొసైటీకి ప్రభుత్వం స్థలం కేటాయించిందని ఆయన అన్నారు.
Also Read : Ap News: 12వ పీఆర్సీపై ప్రభుత్వం కసరత్తు.. పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
నాకు కేటాయించింది (క్వాటర్స్) ఇప్పటికీ అమలు కాలేదని, ఈ నెలకి కూడా బిల్ ప్రభుత్వానికి చెల్లించా అని ఆయన వ్యాఖ్యానించారు. 1994లో ఎన్టీ రామారావు తనకు నివాసగృహం కింద కేటాయించారని, అది రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నామని, సైకో మాటలకు సత్తుపల్లి ప్రజలు స్పందిస్తారా లేదా అనేది కాలం చెప్తుందన్నారు. ఇప్పటికి క్వార్టర్స్ అధికారికంగా అలాట్ కాలేదని, ఇప్పటికీ రెంట్ చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. ఎవరికి టికెట్ ఇస్తారని, ఎవరు కాంగ్రెస్, ర్యాలీకి పార్టీకి సంబంధం ఉందా అనే విషయాలు ఆ పార్టీ అంతర్గతంగా చూసుకుంటుంది మాకు సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Health : వీకెండ్ కదా అని చికెన్ ను కుమ్మేస్తున్నారా?.. ఇది వింటే జన్మలో తినరు..
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!