Sandra Venkata Veeraiah : దయానంద్ అనుచరుడు అజయ్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సండ్ర కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం సత్తుపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ ఆధ్వర్యంలో జరిగిన సభలో దయానంద్ అనుచరుడు అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సండ్ర కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం స్థలాలు కేటాయించడంలో తాను మొదటి, చివరి వ్యక్తిని కాదని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పదివేల గజాలకు పైన, మమత సొసైటీకి ప్రభుత్వం స్థలం కేటాయించిందని ఆయన అన్నారు.
Also Read : Ap News: 12వ పీఆర్సీపై ప్రభుత్వం కసరత్తు.. పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
నాకు కేటాయించింది (క్వాటర్స్) ఇప్పటికీ అమలు కాలేదని, ఈ నెలకి కూడా బిల్ ప్రభుత్వానికి చెల్లించా అని ఆయన వ్యాఖ్యానించారు. 1994లో ఎన్టీ రామారావు తనకు నివాసగృహం కింద కేటాయించారని, అది రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నామని, సైకో మాటలకు సత్తుపల్లి ప్రజలు స్పందిస్తారా లేదా అనేది కాలం చెప్తుందన్నారు. ఇప్పటికి క్వార్టర్స్ అధికారికంగా అలాట్ కాలేదని, ఇప్పటికీ రెంట్ చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. ఎవరికి టికెట్ ఇస్తారని, ఎవరు కాంగ్రెస్, ర్యాలీకి పార్టీకి సంబంధం ఉందా అనే విషయాలు ఆ పార్టీ అంతర్గతంగా చూసుకుంటుంది మాకు సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Health : వీకెండ్ కదా అని చికెన్ ను కుమ్మేస్తున్నారా?.. ఇది వింటే జన్మలో తినరు..
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!