Road Robbery : నల్లమల అటవీ ప్రాంతంలో భారీ దారి దోపిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మండలం దిగుమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో భారీ దారి దోపిడికి పాల్పడ్డారు దుండగులు. కారుతోపాటు కేజీ 700 గ్రాముల బంగారం, 20 లక్షల నగదును ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. నరసరావుపేటకు చెందిన బంగారు వ్యాపారులు, నంద్యాల నుంచి నరసరావుపేటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే.. కారులో మొత్తం నలుగురు బంగారు వ్యాపారులు ఒక డ్రైవర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : Tunisha Sharma: నటి ఆత్మహత్య కేసులో పురోగతి.. సహాయ నటుడు అరెస్ట్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
అయితే.. నంద్యాల నుండి బంగారు వ్యాపారులను వెంబడించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తరచూ ఇదే మార్గంలో ప్రయాణించే వ్యాపారులు కావటంతో పక్కా సమాచారంతో దోపిడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కృష్ణంశెట్టీపల్లె సమీపంలో భీమలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దుండగులు ఎత్తుకెళ్లిన కారును గుర్తించారు పోలీసులు. అయితే.. కారు డాష్ బోర్డ్ లో ఉన్న కేజీ బంగారం, 14 లక్షల బంగారాన్ని దుండగులు గుర్తించక కారులోనే వదిలి వెళ్లినట్లు సమాచారం. అయితే.. కారును స్వాధీనం చేసుకుని పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Tollywood: టాలీవుడ్ లో వరుస విషాదాలు.. నలుగురు దిగ్గజ నటులు కన్నుమూత
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!