Revanth Reddy : ఇల్లందు గడ్డ కాంగ్రెస్ అడ్డా.. కేసీఆర్ను నమ్మితే మునిగినట్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాత్ సే హాత్ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క – సారక్క ఆశీర్వచనాలతో పాదయాత్ర మొదలు పెట్టానని, ఇల్లందు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ఇల్లందు బొగ్గు గనులు మూసివేసి 2 వేల మంది కార్మికుల జీవనోపాధికి దూరం చేసింది. 40 వేల సింగరేణి కార్మికుల హక్కులను అధికార కార్మిక సంఘం చేరింది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఏజెన్సీలో ఇండ్లు , నీళ్లు లేవనే ఫిర్యాదులు వస్తున్నాయి. మహిళ రుణాలు మాఫీ చేయలేదు. సీతక్క పోడు భూమి గురించి అసెంబ్లీలో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ రంకెలేసే పని చేసాడు. రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత అండగా ఉండబోతున్నాడు. ఫారెస్ట్ అధికారుల దాడులు పోడు భూమి సాగుదారుల పై ఎక్కువవుతున్నాయి.. గోదావరి పరివాహకా ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ వాసులు కాంగ్రెస్ కు తోడుగా ఉన్నారనే భయం కలిగి నిన్న అసెంబ్లీలో హడావుడి చేసారు.
Also Read : Semiconductors : కొత్త యుద్ధంలో తలపడుతున్న అమెరికా – చైనా
Also Read
- Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
- Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
- Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli's Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
పోడు భూముల సాగు దారుల ఇండ్ల పై దాడులు చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిది.. అర్హులైన వాళ్లకు భూములు ఇవ్వాలి. కాంగ్రెస్ సభకు పోతే పోడు భూముల పట్టాలు రావని బెదిరిస్తున్నారు. ఏజెన్సీలో ఓట్లు అడగటానికి వస్తే చెట్లకు కట్టేసి కొట్టే రోజు వస్తది. తరతరాలుగా నమ్ముకొని ఉన్న భూమికి పట్టాలు ఇవ్వడం లేదు. కేసిఆర్ ను నమ్మితే మునిగినట్లే. ఎస్టీ రిజర్వేషన్లను పెంచితామనే హామీ ఇచ్చి మరిచాడు.. ఎస్టీలలో ఉన్న అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నాడు. వాల్మీకి బోయలను మోసం చేసాడు .. పిట్టలను కొట్టినట్లు కొట్టేందుకు బోయలు సిధ్ధంగా ఉన్నారు. కేసిఆర్ మీడియా ఫార్మ్ హౌస్ కు వెళ్లి కాంగ్రెస్ సభకు వచ్చే జనాలను చూపెట్టాలని కోరుతున్నా.’ అంటూ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ దంపతులపై తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్.
తాజావార్తలు
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli’s Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!