Revanth Reddy : ఇల్లందు గడ్డ కాంగ్రెస్ అడ్డా.. కేసీఆర్ను నమ్మితే మునిగినట్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాత్ సే హాత్ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క – సారక్క ఆశీర్వచనాలతో పాదయాత్ర మొదలు పెట్టానని, ఇల్లందు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ఇల్లందు బొగ్గు గనులు మూసివేసి 2 వేల మంది కార్మికుల జీవనోపాధికి దూరం చేసింది. 40 వేల సింగరేణి కార్మికుల హక్కులను అధికార కార్మిక సంఘం చేరింది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఏజెన్సీలో ఇండ్లు , నీళ్లు లేవనే ఫిర్యాదులు వస్తున్నాయి. మహిళ రుణాలు మాఫీ చేయలేదు. సీతక్క పోడు భూమి గురించి అసెంబ్లీలో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ రంకెలేసే పని చేసాడు. రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత అండగా ఉండబోతున్నాడు. ఫారెస్ట్ అధికారుల దాడులు పోడు భూమి సాగుదారుల పై ఎక్కువవుతున్నాయి.. గోదావరి పరివాహకా ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ వాసులు కాంగ్రెస్ కు తోడుగా ఉన్నారనే భయం కలిగి నిన్న అసెంబ్లీలో హడావుడి చేసారు.
Also Read : Semiconductors : కొత్త యుద్ధంలో తలపడుతున్న అమెరికా – చైనా
Also Read
- UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
- PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
- Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
- Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
పోడు భూముల సాగు దారుల ఇండ్ల పై దాడులు చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిది.. అర్హులైన వాళ్లకు భూములు ఇవ్వాలి. కాంగ్రెస్ సభకు పోతే పోడు భూముల పట్టాలు రావని బెదిరిస్తున్నారు. ఏజెన్సీలో ఓట్లు అడగటానికి వస్తే చెట్లకు కట్టేసి కొట్టే రోజు వస్తది. తరతరాలుగా నమ్ముకొని ఉన్న భూమికి పట్టాలు ఇవ్వడం లేదు. కేసిఆర్ ను నమ్మితే మునిగినట్లే. ఎస్టీ రిజర్వేషన్లను పెంచితామనే హామీ ఇచ్చి మరిచాడు.. ఎస్టీలలో ఉన్న అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నాడు. వాల్మీకి బోయలను మోసం చేసాడు .. పిట్టలను కొట్టినట్లు కొట్టేందుకు బోయలు సిధ్ధంగా ఉన్నారు. కేసిఆర్ మీడియా ఫార్మ్ హౌస్ కు వెళ్లి కాంగ్రెస్ సభకు వచ్చే జనాలను చూపెట్టాలని కోరుతున్నా.’ అంటూ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ దంపతులపై తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్.
తాజావార్తలు
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
-
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!