RBI 2000 Rupees Note Exchange: గడువు ముగిసింది. రూ. 2000 నోట్లను ఎలా మార్చుకోవాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI 2000 Rupees Note Exchange: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది, తరువాత దానిని అక్టోబర్ 7వరకు పొడిగించారు. ఇప్పుడు దానిని మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి గడువు ముగిసింది. అయితే దీని తర్వాత కూడా మీరు రూ 2000 నోటును మార్చుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 7 తర్వాత ఏ బ్యాంకు రూ. 2,000 కరెన్సీని అంగీకరించదు. అయితే, దీని తర్వాత కూడా ఈ నోట్లు చట్టబద్ధంగా ఉంటాయి. మీ వద్ద కూడా రెండు వేల రూపాయల నోట్లు ఉంటే గడువు ముగిసిన తర్వాత కూడా మీరు దానిని మార్చుకోవచ్చు. డిపాజిట్ చేయవచ్చు. సెప్టెంబరు 30న ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబర్ 8 నుండి బ్యాంకులు రూ.2000 నోటును అంగీకరించవు. వారి ఖాతాలలో కూడా డిపాజిట్ చేయవు. ఏ ఇతర నోటుతో మార్పిడి చేయబడదు.
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
Read Also:Health Tips : రోజూ అర్ధరాత్రి వరకు నిద్రపోవడం లేదా? ప్రాణాలు పోతాయి తెలుసా?
దీని కోసం మీరు ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాలలో ఒకదాన్ని సందర్శించాలి. మీరు ఏదైనా శాఖను సందర్శించడం ద్వారా నోటును మార్చుకోవచ్చు లేదా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు. మీరు పోస్టాఫీసు ద్వారా ఆర్బిఐ కార్యాలయాలకు కూడా రూ.2000 నోటును పంపవచ్చు.
ఎవరికైనా జరిమానా విధిస్తారా?
మీరు ఇంకా రూ. 2,000 మార్చుకోకపోతే.. ఇప్పుడు మీరు ఆర్బీఐ 19 కార్యాలయాలలో దేనికైనా వెళ్లవచ్చు లేదా పోస్టాఫీసు ద్వారా పంపవచ్చు. 2,000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ఆర్బిఐ ఎటువంటి రుసుమును వసూలు చేయదు.
ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాలు
ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాలలో అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం ఉన్నాయి.
Read Also:Broccoli Benefits: బరువు తగ్గాలి అనుకుంటున్నారా..? అయితే ఇది తినండి
ఎన్ని నోట్లు డిపాజిట్ చేయవచ్చు
ఆర్బీఐ ఏదైనా సంస్థ లేదా వ్యక్తి రూ. 2000 నోటును రూ. 20,000 వరకు ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?