DELHI: ప్రభుత్వ భూమిలో “రాణి లక్ష్మీబాయి” విగ్రహ ఏర్పాటు.. భూమి తమదన్న వక్ఫ్ బోర్డు.. చివరికీ..
- ప్రభుత్వ భూమిలో "రాణి లక్ష్మీబాయి" విగ్రహ ఏర్పాటు సన్నద్ధం
- డీడీఏ భూమిపై వక్ఫ్ బోర్డు దావాను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్డు
- విగ్రహ ఏర్పాటుకు భారీ బందోబస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని డీడీఏ భూమిపై వక్ఫ్ బోర్డు దావాను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు డీడీఏ అంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఈ భూమిలో రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది. హైకోర్టు తీర్పు అనంతరం విగ్రహ ప్రతిష్ఠాపన కోసం డీడీఏ అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. షాహీ ఈద్గా సమీపంలోని ఈ భూమిపై నిర్ణయం తీసుకోవడంతో డీడీఏ, ఎంసీడీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహ ప్రతిష్ఠాపన పనులు ప్రారంభించారు. భద్రత దృష్ట్యా ఈద్గా కాంప్లెక్స్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. రహదారిని మూసివేసి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
READ MORE: Ministry of Consumer Affairs: రూపాయికే ఐఫోన్! .. ప్రభుత్వం సీరియస్
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
13000 చదరపు మీటర్ల పార్కును ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) ఆస్తిగా ప్రకటించడం ద్వారా వక్ఫ్ బోర్డు వాదనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో వక్ఫ్ బోర్డు ఈ భూమి తమదేనని వాదించగా.. కోర్టు డీడీఏకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో రాణి లక్ష్మీబాయి విగ్రహ ప్రతిష్ఠాపనకు మార్గం సుగమమైంది. హైకోర్టు ఈ నిర్ణయం పట్ల విగ్రహ ప్రతిష్ఠాపన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహారాణి లక్ష్మీబాయి వారసత్వాన్ని గౌరవించేందుకు ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అన్నారు. మరోవైపు, హైకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు.
READ MORE: Vivo V40e Price: ఏఐ ఫీచర్లతో వివో వి40ఈ.. 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ!
తాజావార్తలు
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?