Rachakonda CP: వినాయక నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాటు పూర్తి చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాచకొండ పరిధిలో వినాయక నిమ్మజ్జనోత్సవంకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాము అని రాచకొండ కమిషనర్ చౌహాన్ తెలిపారు. సాఫీగా, సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నాము.. దేశంలోనే తెలంగాణలో ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగే నిమజ్జనం పెద్దదని భావిస్తున్నాం.. ఇతర ప్రాంతాల నుంచి నిమజ్జనం చూడటానికి వస్తారు అని ఆయన అన్నారు. ఈ ఏడాది ఆరు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాము.. ఎక్కడైనా అనుమానిత వస్తువు కనపడ్డ, అనుమానిత వ్యక్తులు కనిపించిన డయల్ 100 కు కాల్ చేయండి అని రాచకొండ సీపీ చౌహాని పిలుపునిచ్చారు.
Read Also: India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాదం కోసం పంజాబ్ యువతకు వల..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
రాచకొండ పరిధిలో సుమారు 11 వేల విగ్రహాలు నిమజ్జనం జరుగనున్నాయని సీపీ చౌహాన్ తెలిపారు. బాలాపూర్ గణనాథుడు లడ్డూ వేలం ముగిసిన తరువాత నిమజ్జనానికి మధ్యాహ్నం 12 గంటలకు కదిలే అవకాశం ఉంది.. పికెట్లను ఏర్పాటు చేశాము, 3600 సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఆరు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం.. మరో వెయ్యి మందితో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము.. సుమారు 6 వందల మంది ట్రాఫిక్ సిబ్బంది వినాయక నిమజ్జన కార్యక్రమంలో విధులు నిర్వహిస్తారు.. 56 చిన్నా, పెద్ద చెరువులు ఉన్నాయి.. షీటీమ్స్, క్రైమ్ టీమ్ లతో పాటు వాచ్ టవర్స్ ఏర్పాటు చేశాం.. మొత్తం 11 వేల విగ్రహాలు రిజిస్టర్డ్ చేసుకున్నారు.. ఇంకా రిజిస్టర్ చేసుకొని విగ్రహాలు చాలానే ఉంటాయని సీపీ చౌహాన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!