5G Smartphones: మొబైల్ ప్రియులకు శుభవార్త.. ఇక 8 వేలకే 5జీ స్మార్ట్ఫోన్!
- 5జీ నెట్వర్క్ హవా
- క్వాల్కామ్ కొత్త ప్రాసెసర్ విడుదల
- తక్కువకే 5జీ స్మార్ట్ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5G Smartphones under 8K in India With Qualcomm New Chip: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ రంగంలో 5జీ నెట్వర్క్ హవా నడుస్తోంది. అందుకే మొబైల్ ప్రియులు 5జీ స్మార్ట్ఫోన్ కొంటున్నారు. 5జీ స్మార్ట్ఫోన్ కొనాలంటే రూ.10-15 వేలు తప్పనిసరి. మంచి ఫీచర్లు కోరుకునే వారు ఖచ్చితంగా రూ.20 వేలు పెట్టాల్సిందే. ఇంత మొత్తం వెచ్చించలేని వారు చాలానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రియులకు అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ ‘క్వాల్కామ్’ శుభవార్తను అందించింది. క్వాల్కామ్ కొత్త ప్రాసెసర్ను విడుదల చేసింది. దాంతో 5జీ స్మార్ట్ఫోన్లు రూ.8 వేలు, అంతకంటే తక్కువకే లభించే అవకాశం ఉంది.
భారత్ వినియోగదారుల కోసం ‘స్నాప్డ్రాగన్ ఫర్ ఇండియా’ ఈవెంట్ను క్వాల్కామ్ కంపెనీ మంగళవారం నిర్వహించింది. ఈ ఈవెంట్లో ఎంట్రీ లెవల్ 5జీ హ్యాండ్సెట్ల కోసం ప్రత్యేకంగా ‘స్నాప్డ్రాగన్ 4ఎస్ జన్ 2’ ప్రాసెసర్ను క్వాల్కామ్ తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్ కారణంగా 5జీ స్మార్ట్ఫోన్ ధరలు దిగొస్తాయని తెలిపింది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తక్కువ ధరలో 5జీ ఫోన్ను అందించాలన్న ఉద్దేశంతో కొత్త చిప్సెట్ను తీసుకొచ్చినట్లు క్వాల్కామ్ చెప్పింది.
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
Also Read: Bigg Boss Mehaboob: హైదరాబాద్లో రేవ్ పార్టీ.. బిగ్బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ అరెస్ట్?
స్నాప్డ్రాగన్ 4ఎస్ జన్ 2తో తొలి డివైజ్ ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశం ఉన్నట్లు క్వాల్కామ్ పేర్కొంది. షావోమి సహా మరికొన్ని మొబైల్ తయారీ సంస్థలు ఈ ప్రాసెసర్ను వినియోగించనున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల ధరలు రూ.10 వేలపైనే ఉన్నాయి. ఏ కంపెనీ మొబైల్స్ చూసుకున్నా ధరలు బాగానే ఉన్నాయి.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!