Rythu Bharosa: రైతు భరోసా నిబంధనలు ఇవే.. వారికి నిరాశే..
- జనవరి 26 నుంచి రైతు భరోసా
- రూ.12,000కు పెంచిన ప్రభుత్వం
- వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం సాధ్యమవుతుందని భావించింది. దీంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్దతులు ఆచరించడానికి, అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని సర్కార్ అభిప్రాయం వ్యక్త చేసింది. ఈ మేరకు రైతు భరోసా పథకంలో కొత్త మార్పులు చేసింది. ఈ పథకం రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి, ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుందని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
READ MORE: Car Driver: 10 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించిన కారు డ్రైవర్!
Also Read
రైతు భరోసా పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. జనవరి 26, 2025 నుంచి అమలు చేయనుంది. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు రూ.12,000కు పెంచింది. దీంతో పాటు ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టింది. భూ భారతి (ధరణి) పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించాలని నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనుంది. ఆర్ఓఎఫ్ఆర్ (ROFR) పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులని ప్రభుత్వం తెలిపింది. ఆర్బీఐ నిర్వహించే డీబీటీ (DBT) పద్ధతిలో రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఈ పథకాన్ని వ్యవసాయశాఖ సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్ఐసీ (National Informatics Centre), ఐటీ (IT) ఈ పథకానికి భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.
READ MORE: Bhatti Vikramarka: నేడు నాగర్కర్నూల్లో డిప్యూటీ సీఎం పర్యటన.. మార్కండేయ లిఫ్ట్ ప్రారంభోత్సవం..
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..