PM Modi : అది కాంగ్రెస్ నుంచి ఆశించడం పెద్ద తప్పు.. రాజ్యసభలో మోడీ ఫైర్
- రాజ్యసభలో మాట్లాడిన మోడీ
- కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. భారతదేశం సాధించిన విజయాలు, మన నుంచి ప్రపంచం ఆశించేవి, సామాన్యుల ఆత్మవిశ్వాసం, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరంగా చర్చించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. అనంతరం మోడీ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
READ MORE: Plane Crash: మధ్యప్రదేశ్లో కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లకు గాయాలు
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. “కాంగ్రెస్ నుంచి ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ ఆశించడం పెద్ద తప్పు అవుతుంది. ఇది వారి ఆలోచనకు మించినది. ఇది వారి రోడ్ మ్యాపునకు అనుగుణంగా లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఒకే కుటుంబానికి అంకితం చేయబడింది. కాంగ్రెస్ పాలనలో, ప్రతిదానిలోనూ బుజ్జగింపులు ఉండేవి. ఇది వారి రాజకీయాలు చేసే విధానం. సమాజంలో కులం అనే విషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.. చాలా సంవత్సరాలుగా, అన్ని పార్టీలకు చెందిన ఓబీసీ ఎంపీలు ఓబీసీ ప్యానెల్కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అది కాంగ్రెస్ రాజకీయాలకు విరుద్ధంగా ఉంది. దీంతో హస్తం పార్టీ వారి డిమాండ్ను తిరస్కరించింది. కానీ మేము ఈ ప్యానెల్కు రాజ్యాంగ హోదా ఇచ్చాం. దేశ ప్రజలు మా అభివృద్ధి నమూనాను పరీక్షించారు. అర్థం చేసుకున్నారు.. మద్దతు ఇచ్చారు.. మా పాలనలో మాకు దేశమే ముందు. 2014 తర్వాత, భారతదేశానికి విముక్తి లభించింది.” అని మోడీ వ్యాఖ్యానించారు.
READ MORE: Plane Crash: మధ్యప్రదేశ్లో కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లకు గాయాలు
తాజావార్తలు
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
-
Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..