Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pm Modi Strategy Housing For All

Housing For All: ప్రతి ఒక్కరికి ఇల్లు.. మోడీ విధానం అదే

Published Date :June 12, 2022 , 12:34 pm
By NTV WebDesk
Housing For All: ప్రతి ఒక్కరికి ఇల్లు.. మోడీ విధానం అదే
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలో ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలనేది పీఎం మోడీ ఆలోచన అన్నారు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రధానమంత్రి అవాస్ యోజన ఇల్లు నిర్మిస్తున్నాయన్నారు. విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో హౌసింగ్ ఫర్ ఆల్, పీఎం అవాస్ యోజన ఇళ్ళు లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర హౌసింగ్ మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, జోగి రమేష్, ఎంపీ ఎంవివి, ఎమ్మెల్సీ మాధవ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు, అందజేశారు మంత్రులు హరిదీప్ సింగ్, జోగి రమేష్. అర్బన్ ఏరియాలో కోటి 22 లక్షల మందికి ఇళ్ళు అవసరం అన్నారు కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి.

ఆంధ్రప్రదేశ్ లో 22 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదనంగా ఇల్లు కావాలని ఆంధ్రదేశ్ ప్రభుత్వం కోరింది. రాష్ట్రంకు మరిన్ని ఇళ్ళు ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్ళు పూర్తిన సందర్భంగా రాష్ట్రానికి వచ్చాను. ప్రధానమంత్రి మోడీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి దేశ రాష్ట్ర అభివృద్ధికి పని చేస్తారు.

అందరికి ఇల్లు ఇవ్వాలనేది సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్ర అన్నారు రాష్ట్ర హౌసింగ్ మంత్రి జోగి రమేష్. ఇళ్లను కట్టుకొనేందుకు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. 17 వేల కాలనీలు నిర్మిస్తున్నారు. కాలనీల్లో వేల కోట్లు ఖర్చు చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలన్నారు.
Yogi Sarkar : యూపీ అలర్ల సూత్రధారికి.. ‘బుల్డోజర్‌’నోటీసులు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • ap govt
  • cm jagan
  • hardeeosingh puri
  • housing schemes

తాజావార్తలు

  • Dhurandhar 2: ధురంధర్-2 చెత్త సినిమా.. నటి తీవ్ర విమర్శలు

  • Anirudh: రేపు అనిరుధ్ ‘XV’ లైవ్ కన్సర్ట్..నిర్వాహకుల కీలక సూచనలు!

  • Security lapse at Srisailam: శ్రీశైలం ఆలయంలో భద్రతా వైఫల్యం

  • Crime News: తొందరపడి నిర్ణయాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు..!

  • Digital Health Cards: ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions