Housing For All: ప్రతి ఒక్కరికి ఇల్లు.. మోడీ విధానం అదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలనేది పీఎం మోడీ ఆలోచన అన్నారు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రధానమంత్రి అవాస్ యోజన ఇల్లు నిర్మిస్తున్నాయన్నారు. విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో హౌసింగ్ ఫర్ ఆల్, పీఎం అవాస్ యోజన ఇళ్ళు లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర హౌసింగ్ మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, జోగి రమేష్, ఎంపీ ఎంవివి, ఎమ్మెల్సీ మాధవ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు, అందజేశారు మంత్రులు హరిదీప్ సింగ్, జోగి రమేష్. అర్బన్ ఏరియాలో కోటి 22 లక్షల మందికి ఇళ్ళు అవసరం అన్నారు కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ఆంధ్రప్రదేశ్ లో 22 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదనంగా ఇల్లు కావాలని ఆంధ్రదేశ్ ప్రభుత్వం కోరింది. రాష్ట్రంకు మరిన్ని ఇళ్ళు ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్ళు పూర్తిన సందర్భంగా రాష్ట్రానికి వచ్చాను. ప్రధానమంత్రి మోడీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి దేశ రాష్ట్ర అభివృద్ధికి పని చేస్తారు.
అందరికి ఇల్లు ఇవ్వాలనేది సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్ర అన్నారు రాష్ట్ర హౌసింగ్ మంత్రి జోగి రమేష్. ఇళ్లను కట్టుకొనేందుకు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. 17 వేల కాలనీలు నిర్మిస్తున్నారు. కాలనీల్లో వేల కోట్లు ఖర్చు చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలన్నారు.
Yogi Sarkar : యూపీ అలర్ల సూత్రధారికి.. ‘బుల్డోజర్’నోటీసులు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!