Odisha Train Accident: ఒకరి కొడుకు మృతదేహాం మరొకరికి అప్పగింత.. ఓ తండ్రి ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన తన కుమారుడి మృతదేహాన్ని సేకరించేందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి భువనేశ్వర్ చేరుకున్నాడు. తన కొడుకు మృతదేహం కనిపించకుండా పోయిందని పేర్కొన్నాడు. అధికారులు తన కుమారుడి మృతదేహాన్ని బీహార్కు చెందిన వ్యక్తికి ఇచ్చారని తెలిపారు. ఈ రైలు ప్రమాదంలో చనిపోయిన వారిని గుర్తించడంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిజానికి, పశ్చిమ బెంగాల్కు చెందిన శివనాథ్ కుమారుడు విపుల్ రాయ్ ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించాడు. రాయ్ తండ్రి తన కొడుకు ఇంటికి తిరిగి వెళుతుండగా ప్రమాదం రైలు ప్రమాదం ప్రాణాలు తీసిందని చెప్పాడు. ఈ ప్రమాదంలో 288 మంది మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.
Read Also:WTC Final Match Day-1: ఆసీస్ దే ఫస్ట్ డే.. తేలిపోయిన భారత బౌలర్లు..
Also Read
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
ప్రమాదం జరిగిన రోజు .. ‘మమ్మీ.. మరికొద్దిసేపట్లో హౌరా చేరుకుంటాను’ అని భార్యకు తన కొడుకు చెప్పానని శివనాథ్ చెప్పాడు. కానీ రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైలు మధ్య రైలు ప్రమాదం జరిగిందని, టీవీలో చూసి కొడుకు మృతదేహాన్ని సేకరించేందుకు భువనేశ్వర్ వెళ్లానని చెప్పారు. తన కుమారుడి మృతదేహాన్ని సేకరించేందుకు భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)కి వెళ్లానని, అయితే అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్లో మరొక వ్యక్తి మృతదేహాన్ని గుర్తించడంతో బీహార్కు పంపించామని చెప్పారు. నగరంలోని ఎయిమ్స్కు కూడా వెళ్లినా ఫలితం లేకపోయింది.
Read Also:Tejeswi Madivada: ఎద అందాలు,థండర్ థైస్తో రచ్చ చేస్తున్న తేజస్వి మదివాడ..
తనకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించామని, ఏడు రోజుల్లో నివేదిక అందజేస్తామని అధికారులు చెప్పారని శివనాథ్ తెలిపారు. టీవీలో నా కుమారుడి చిత్రాన్ని చూశానని, వెంటనే మృతదేహాన్ని సేకరించేందుకు వచ్చానని చెప్పాడు. అప్పటికే తన కొడుకు మృతదేహాన్ని వేరే వాళ్లుకు అప్పగించారని తెలియదు. తనకు డీఎన్ఏ టెస్ట్ కూడా చేశారని, ఏడు రోజుల తర్వాత తెలియజేస్తామని అధికారులు చెప్పినట్లు శివనాథ్ తెలిపారు.
తాజావార్తలు
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!