Odisha Train Accident: ఒకరి కొడుకు మృతదేహాం మరొకరికి అప్పగింత.. ఓ తండ్రి ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన తన కుమారుడి మృతదేహాన్ని సేకరించేందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి భువనేశ్వర్ చేరుకున్నాడు. తన కొడుకు మృతదేహం కనిపించకుండా పోయిందని పేర్కొన్నాడు. అధికారులు తన కుమారుడి మృతదేహాన్ని బీహార్కు చెందిన వ్యక్తికి ఇచ్చారని తెలిపారు. ఈ రైలు ప్రమాదంలో చనిపోయిన వారిని గుర్తించడంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిజానికి, పశ్చిమ బెంగాల్కు చెందిన శివనాథ్ కుమారుడు విపుల్ రాయ్ ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించాడు. రాయ్ తండ్రి తన కొడుకు ఇంటికి తిరిగి వెళుతుండగా ప్రమాదం రైలు ప్రమాదం ప్రాణాలు తీసిందని చెప్పాడు. ఈ ప్రమాదంలో 288 మంది మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.
Read Also:WTC Final Match Day-1: ఆసీస్ దే ఫస్ట్ డే.. తేలిపోయిన భారత బౌలర్లు..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ప్రమాదం జరిగిన రోజు .. ‘మమ్మీ.. మరికొద్దిసేపట్లో హౌరా చేరుకుంటాను’ అని భార్యకు తన కొడుకు చెప్పానని శివనాథ్ చెప్పాడు. కానీ రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైలు మధ్య రైలు ప్రమాదం జరిగిందని, టీవీలో చూసి కొడుకు మృతదేహాన్ని సేకరించేందుకు భువనేశ్వర్ వెళ్లానని చెప్పారు. తన కుమారుడి మృతదేహాన్ని సేకరించేందుకు భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)కి వెళ్లానని, అయితే అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్లో మరొక వ్యక్తి మృతదేహాన్ని గుర్తించడంతో బీహార్కు పంపించామని చెప్పారు. నగరంలోని ఎయిమ్స్కు కూడా వెళ్లినా ఫలితం లేకపోయింది.
Read Also:Tejeswi Madivada: ఎద అందాలు,థండర్ థైస్తో రచ్చ చేస్తున్న తేజస్వి మదివాడ..
తనకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించామని, ఏడు రోజుల్లో నివేదిక అందజేస్తామని అధికారులు చెప్పారని శివనాథ్ తెలిపారు. టీవీలో నా కుమారుడి చిత్రాన్ని చూశానని, వెంటనే మృతదేహాన్ని సేకరించేందుకు వచ్చానని చెప్పాడు. అప్పటికే తన కొడుకు మృతదేహాన్ని వేరే వాళ్లుకు అప్పగించారని తెలియదు. తనకు డీఎన్ఏ టెస్ట్ కూడా చేశారని, ఏడు రోజుల తర్వాత తెలియజేస్తామని అధికారులు చెప్పినట్లు శివనాథ్ తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!