Nadendla Manohar : ఈ ప్రభుత్వానికి స్పందించే గుణం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరులో నేడు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు నిధులు మంజూరు చేయాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహసిస్తున్న 11వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొని రైతులకు మద్దతు పలికారు. ఆయనతో పాటు జనసేన నాయకులు మనోహర్, తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. నల్లమడ రైతులకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. నీళ్ళ కోసం రైతులు పోరాటానికి దిగాల్సి రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారని ఆయన విమర్శించారు.
Also Read : Maharastra : అనర్హత పిటిషన్పై సమాధానం ఇవ్వండి.. 54 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసు
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
128 ఎకరాలు భూసేకరణ కోసం మూడువందల కోట్లు కేటాయించ లేని ప్రభుత్వం ఇది అని ఆయన మండిపడ్డారు. గుంటురు ఛానల్ ను పర్చూరు వరకు పోడిగిస్తే యాభైవేల ఎకరాలకు నీరు అందించే పరిస్థితి ఉంటుందని ఆయన వెల్లడించారు. పులిచింతల గేటు విరిగి రెండు సంవత్సరాలు అయినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో గేటు పెట్టలేక పోయారని, ఈ ప్రభుత్వానికి స్పందించే గుణం లేదన్నారు మనోహర్. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని, ఓట్ల కోసం చేసే రాజకీయాలను ప్రజలు వ్యతిరేకించాలని ఆయన తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే నల్లమడ రైతుల కష్టాలు తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read : Kishan Reddy: ప్రధాని కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారు?.. బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఫైర్..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?