Robbery: రైతు ఇంట్లో కోటి రూపాయల దొంగతనం.. నిందితులను పట్టించిన పోలీస్ డాగ్
- రైతు ఇంట్లో కోటి రూపాయల దొంగతనం..
- నిందితులను పట్టించిన పోలీస్ డాగ్.
- ఇద్దరు దొంగలు అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery: గుజరాత్లోని అహ్మదాబాద్లో ధోల్కా తాలూకా కోఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్గ్వాడ గ్రామంలో నివసిస్తున్న ఓ రైతు భూమి ఒప్పందం చేసుకున్నాడు. దానికి ప్రతిగా రూ. 10780000 (ఒక కోటి 7 లక్షల 80 వేలు) పొందాడు. అతను డబ్బును గోధుమ డ్రమ్ములో ఉంచాడు. అయితే ఎవరో డబ్బు దొంగిలించారు. ఈ చోరీకి సంబంధించి తాజాగా ఇద్దరు వ్యక్తులను అహ్మదాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగలిద్దరూ సర్గవాడ గ్రామ వాసులు. దొంగలిద్దరినీ పట్టుకోవడంలో పోలీసు కుక్క కీలక పాత్ర పోషించింది.
Read Also: Fire Accident: ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఐసీయూలో రోగి మృతి
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
ఈ విషయం సంబంధించి అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ ఓంప్రకాష్ జాట్ మాట్లాడుతూ.. సర్గ్వాడ గ్రామానికి చెందిన రైతు తన భూమిని విక్రయించాడని తెలిపారు. అందుకు గాను అడ్వాన్స్గా రూ. 10780000 (ఒక కోటి 7 లక్షల 80 వేలు) అందుకున్నారు. రైతు ఈ డబ్బును గోధుమ డ్రమ్ములో ఉంచాడు. అయితే ఓ రోజు ఈ డబ్బును ఎవరో దొంగిలించారు. దాంతో రైతు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కోఠ్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, స్థానిక పోలీసులు ఇంకా LCB, SOG బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. వారు ఫిర్యాదుదారుతో మాట్లాడిన తర్వాత కాల్ వివరాలు, డబ్బు లావాదేవీలపై అవగాహన ఉన్న 40 మంది నిందితులను విచారణ ప్రారంభించారు.
Read Also: Child Marriage: బాల్య వివాహాలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ..
చోరీకి గురైన ఇంట్లో నుంచి ఓ బ్యాగ్ లభ్యమైంది. ఈ నేపథ్యంలో 4 ఏళ్ల కుక్క సహాయంతో పోలీసులు నిందితుడి వద్దకు చేరుకున్నారు. నిందితుడి ఇంటికి 50 మీటర్ల దూరంలో కుక్క పోలీసులకి క్లూ ఇచ్చింది. దాంతో నిందితులను పట్టుకుని విచారించారు. ఆ తర్వాత బుధ్ ఇంటి నుంచి రూ.53,90,000 స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ఓంప్రకాష్ జాట్ తెలిపారు. అదే విచారణలో మిగిలిన డబ్బును మరొక దొంగ విక్రమ్ ఇంట్లో కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..