Drones: డ్రోన్ల ద్వారా ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ.. కేంద్రం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) పరిధిలోని పని ప్రదేశాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లను ఉపయోగించనుంది. ఈ డ్రోన్ల సహాయంతో వర్క్సైట్లో కొనసాగుతున్న పనులను పర్యవేక్షించనుంది. తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం(SOP) గైడ్ లైన్ లో ఈ విషయాలను ప్రస్తావించారు. డ్రోన్లతో ఉపాధి పనులు జరుగుతున్నప్పుడు.. లైవ్ సర్వే, పూర్తయిన పనుల తనిఖీ, ఇంపాక్ట్ అసెస్మెంట్, ఫిర్యాదులు వచ్చిన తర్వాత పనుల ప్రత్యేక తనిఖీ వంటివి తెలుసుకోనున్నారు.
Read Also: Commando Suicide: ఏకే-47 రైఫిల్తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య.. కారణమేంటంటే?
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
MNREGAలో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు నిరంతరం అందుతున్నాయని గ్రామీణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కూలీల స్థానంలో యంత్రాల వినియోగం, ఏ పని చేయకుండానే కొంత మంది జీతాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సాక్ష్యాలను సేకరించడంలో డ్రోన్లు సహాయపడతాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి తమ వాటాగా సమకూర్చే ఫండ్స్ నుంచి డ్రోన్లను కొనాలని కేంద్ర సర్కారు నిర్దేశించింది.
Read Also: Chandrababu: వైసీపీవి దొంగ సర్వేలు.. వారికి 14 శాతం ఓట్లు కూడా రావు..!
మరోవైపు డ్రోన్లను కొనలేని పరిస్థితుల్లో.. వాటిని లీజుకు లేదా అద్దెకు ఇచ్చే సంస్థల సేవలను వినియోగించుకోవాలని గ్రామీణ మంత్రిత్వ శాఖ కోరింది. ఈ డ్రోన్లు తీసే వీడియోలు, ఫోటోలను స్టోర్ చేయడానికి, డేటా విశ్లేషణ, రిపోర్టింగ్ ప్రయోజనాల కోసం కేంద్రీకృత డ్యాష్బోర్డ్ను రూపొందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. ఉపాధి హామీ కూలీల పనులను పర్యవేక్షిండానికి డోన్లతో చేస్తున్న ప్రయత్నం రెండోది కాగా.. గతంలో కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఆధారిత అప్లికేషన్ సహాయంతో కూలీల హాజరును తప్పనిసరి చేసింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!