Modugula Venugopala Reddy: విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారు!
- రాజ్యసభ స్థానానికి విజయసాయి రెడ్డి రాజీనామా
- విజయసాయి రెడ్డి రాజీనామా చేయటం బాధాకరమన్న వేణుగోపాల్ రెడ్డి
- పార్టీకి సేవ చేయమని కోరిన వేణుగోపాల్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభ స్థానానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం బాధాకరం అని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ కష్ట కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అండగా నిలబడ్డారన్నారు. రాజ్యసభ పోయినా పర్లేదు, పార్టీకి సేవ చేయమని తాను కోరుతున్నానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విజయసాయి రెడ్డి శనివారం తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేశారు.
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ‘రాజ్యసభ స్థానానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయటం బాధాకరం. పోలీసులు కాలుస్తామని భయపెట్టినా వెనకంజ వేయని తత్వం ఆయనది. అలాంటి విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారు. పార్టీ కష్ట కాలంలో వైఎస్ జగన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. రాజ్యసభ పోయినా పర్లేదు కానీ.. పార్టీకి సేవ చేయమని కోరుతున్నా. అయోధ్య రామ రెడ్డికి పార్టీ అంటే నిబద్ధత ఉంది, వైసీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినే విధంగా అయోధ్య రామిరెడ్డి నిర్ణయం ఉండదు. వైసీపీని బలోపేతం చేయడానికి అయోధ్య రామ రెడ్డి ముందు ఉంటారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని భయపెట్టి రాజకీయాలు నడపాలి అనుకుంటే.. ఈ దేశంలో ఏ వ్యక్తి రాజకీయాలలో నిలబడలేడు’ అని అన్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!