Modi-Trump: 5ఏళ్ళ తర్వాత మోడీ-ట్రంప్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ..
- ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్లనున్న మోడీ
- వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ
- ఈ అంశాలపై చర్చించనున్న అగ్రనేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్తున్నారు. రేపు ఆయన వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమవుతారు. ప్రధాని మోడీ, ట్రంప్ చివరిసారిగా ముఖాముఖి సమావేశం జరిగి ఐదు సంవత్సరాలు అయ్యింది. కానీ అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ సమావేశం భారతదేశం-అమెరికా సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా.. అధ్యక్షుడు ట్రంప్ తదుపరి నాలుగు సంవత్సరాల పదవీకాలంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.
READ MORE: India Bangladesh: భారత్పై బంగ్లాదేశ్ కుట్ర.. సరిహద్దుల్లో హై అలర్ట్..
Also Read
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
భారతదేశం-అమెరికా సంబంధాలలో కొనసాగింపు..
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా, ఏ అమెరికన్ అధ్యక్షుడు అధికారంలోకి వచ్చినా భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అమెరికా భారతదేశానికి ప్రధాన రక్షణ భాగస్వామి హోదాను ఇచ్చింది. ఇది అధునాతన సైనిక సాంకేతికతలు, ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేయడంలో ప్రాధాన్యతనిస్తుంది. ఇటీవల భారతదేశంలో జరిగిన వైమానిక ప్రదర్శనలో అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని చూపుతుంది.
READ MORE: Its Complicated: ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అందుకే రీ రిలీజ్: సిద్ధు జొన్నలగడ్డ
ఈ సమావేశంలో అమెరికా భారతదేశానికి మరిన్ని డ్రోన్లు, యుద్ధ విమానాలు, అధునాతన క్షిపణి సాంకేతికతపై అందించడం చర్చ జరిగే అవకాశం ఉంది. వాణిజ్యం, ఆర్థిక సహకారం, H-1B వీసా, గ్రీన్ కార్డ్కు సంబంధించిన అంశాలను మోడీ ప్రస్తావించే అవకాశం ఉంది. సెమీకండక్టర్లు, డిజిటల్ ఎకానమీ, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో సహకారాన్ని పెంచుకోవడానికి రెండు దేశాలు పని చేసేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనితో పాటు, అమెరికన్ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశంలో పెట్టుబడులను పెంచవచ్చు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!