Modi-Trump: 5ఏళ్ళ తర్వాత మోడీ-ట్రంప్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ..
- ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్లనున్న మోడీ
- వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ
- ఈ అంశాలపై చర్చించనున్న అగ్రనేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్తున్నారు. రేపు ఆయన వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమవుతారు. ప్రధాని మోడీ, ట్రంప్ చివరిసారిగా ముఖాముఖి సమావేశం జరిగి ఐదు సంవత్సరాలు అయ్యింది. కానీ అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ సమావేశం భారతదేశం-అమెరికా సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా.. అధ్యక్షుడు ట్రంప్ తదుపరి నాలుగు సంవత్సరాల పదవీకాలంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.
READ MORE: India Bangladesh: భారత్పై బంగ్లాదేశ్ కుట్ర.. సరిహద్దుల్లో హై అలర్ట్..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
భారతదేశం-అమెరికా సంబంధాలలో కొనసాగింపు..
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా, ఏ అమెరికన్ అధ్యక్షుడు అధికారంలోకి వచ్చినా భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అమెరికా భారతదేశానికి ప్రధాన రక్షణ భాగస్వామి హోదాను ఇచ్చింది. ఇది అధునాతన సైనిక సాంకేతికతలు, ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేయడంలో ప్రాధాన్యతనిస్తుంది. ఇటీవల భారతదేశంలో జరిగిన వైమానిక ప్రదర్శనలో అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని చూపుతుంది.
READ MORE: Its Complicated: ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అందుకే రీ రిలీజ్: సిద్ధు జొన్నలగడ్డ
ఈ సమావేశంలో అమెరికా భారతదేశానికి మరిన్ని డ్రోన్లు, యుద్ధ విమానాలు, అధునాతన క్షిపణి సాంకేతికతపై అందించడం చర్చ జరిగే అవకాశం ఉంది. వాణిజ్యం, ఆర్థిక సహకారం, H-1B వీసా, గ్రీన్ కార్డ్కు సంబంధించిన అంశాలను మోడీ ప్రస్తావించే అవకాశం ఉంది. సెమీకండక్టర్లు, డిజిటల్ ఎకానమీ, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో సహకారాన్ని పెంచుకోవడానికి రెండు దేశాలు పని చేసేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనితో పాటు, అమెరికన్ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశంలో పెట్టుబడులను పెంచవచ్చు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..