Modi-Trump: 5ఏళ్ళ తర్వాత మోడీ-ట్రంప్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ..
- ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్లనున్న మోడీ
- వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ
- ఈ అంశాలపై చర్చించనున్న అగ్రనేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్తున్నారు. రేపు ఆయన వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమవుతారు. ప్రధాని మోడీ, ట్రంప్ చివరిసారిగా ముఖాముఖి సమావేశం జరిగి ఐదు సంవత్సరాలు అయ్యింది. కానీ అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ సమావేశం భారతదేశం-అమెరికా సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా.. అధ్యక్షుడు ట్రంప్ తదుపరి నాలుగు సంవత్సరాల పదవీకాలంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.
READ MORE: India Bangladesh: భారత్పై బంగ్లాదేశ్ కుట్ర.. సరిహద్దుల్లో హై అలర్ట్..
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
భారతదేశం-అమెరికా సంబంధాలలో కొనసాగింపు..
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా, ఏ అమెరికన్ అధ్యక్షుడు అధికారంలోకి వచ్చినా భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అమెరికా భారతదేశానికి ప్రధాన రక్షణ భాగస్వామి హోదాను ఇచ్చింది. ఇది అధునాతన సైనిక సాంకేతికతలు, ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేయడంలో ప్రాధాన్యతనిస్తుంది. ఇటీవల భారతదేశంలో జరిగిన వైమానిక ప్రదర్శనలో అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని చూపుతుంది.
READ MORE: Its Complicated: ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అందుకే రీ రిలీజ్: సిద్ధు జొన్నలగడ్డ
ఈ సమావేశంలో అమెరికా భారతదేశానికి మరిన్ని డ్రోన్లు, యుద్ధ విమానాలు, అధునాతన క్షిపణి సాంకేతికతపై అందించడం చర్చ జరిగే అవకాశం ఉంది. వాణిజ్యం, ఆర్థిక సహకారం, H-1B వీసా, గ్రీన్ కార్డ్కు సంబంధించిన అంశాలను మోడీ ప్రస్తావించే అవకాశం ఉంది. సెమీకండక్టర్లు, డిజిటల్ ఎకానమీ, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో సహకారాన్ని పెంచుకోవడానికి రెండు దేశాలు పని చేసేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనితో పాటు, అమెరికన్ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశంలో పెట్టుబడులను పెంచవచ్చు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!