CM Jaganmohan Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి సీఎం జగన్ నుంచి పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jaganmohan Reddy: నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి సీఎం జగన్ నుంచి పిలుపొచ్చింది. రేపు సాయంత్రం ముఖ్యమంత్రితో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి భేటీ కానున్నారు. ఇటీవల అధికారుల తీరుపై కోటంరెడ్డి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. నియోజవర్గంలో రోడ్లు బాగా లేవని.. సీఎం హామీ ఇచ్చినా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ నిధులు మంజూరు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. సీఎం చెప్పినా నిధులు ఇవ్వకపోవడానికి ఈ రావత్ ఎవరంటూ ఆయన ప్రశ్నించారు.
TDP Meeting: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Also Read
ఇదే అంశంపై ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో తమ అసంతృప్తిని వెల్లగక్కారు. అధికారుల తీరుపై కూడా ఘాటైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈ అంశాలపై మాట్లాడేందుకు పిలిచినట్లు తెలుస్తోంది. ఆయన గతంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కాకపోతే పోరాటానికి దిగుతామని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పిలుపొచ్చినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!