Danam Nagender: “కేటీఆర్కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు”.. నేను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది..
- నేను ఏది మాట్లాడిన సెన్సేషన్ అవుతుంది
- రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది
- అవినీతి కాలేదని నేను చెప్పలేదు
- కేటీఆర్కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు
- ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని ఆయన చెప్పారు. కానీ అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు. “మూసి పై కంటి తుడుపు చర్యల్లాగా బీజేపీ వాళ్లు ఒక్కరోజు మూసి నిద్ర చేశారు.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు.. వారి ఇళ్ళల్లో చేసిన జొన్న రెట్టేలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు.. నేను ఫైటర్ ను.. ఉప ఎన్నికను భయపడను.. నేను ఎప్పుడో జరిగిన అంశంపై స్టేట్మెంట్ ఇచ్చాను.. హైడ్రాపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాను.. దానిని కొంతమంది మీడియా వాళ్ళు చెడుగా ప్రచారం చేస్తున్నారు.. నేనేమీ కేటీఆర్ కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.. ఈ కార్ రెస్ పెట్టినప్పుడు కేటీఆర్ నా సలహా తీసుకున్నారు.. దానిపై నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను..” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
READ MORE: JC Prabhakar Reddy: టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది!
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని దానం నాగేందర్ పునరుద్ఘాటించారు.. “హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని.. ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి సెటిల్ అయ్యాయి.. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబైకి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారు.. కేటీఆర్ కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను దానిపై మాట్లాడాను.. పది సంవత్సరాల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది.. కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎలాగైనా నెరవేర్చాలని ముందుకెళ్తోంది.. రైతు రుణ భరోసా చేసిన రోజు ఎంతో సంబరాలు చేయాల్సి ఉండే.. కానీ చేయలేదు.. హైడ్రాపై నా వ్యాఖ్యలు ఇప్పుడు కూడా మారదు.. ప్రభుత్వం ఆలోచించి హైడ్రాపై మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నా.. మూసీకి అనుకుని హై కోర్టు.., ఉస్మానియా లాంటివి ఎన్నో చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి.. మూసి ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉంది..” అని ఎమ్మెల్యే తెలిపారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!