Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంక చేరుకుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా శ్రీలంకతో ఈ టెస్టు సిరీస్ ఆడనుంది. ఆగస్టు 15న సిరీస్ ప్రారంభం కావడానికి ముందు, టీమిండియా సన్నాహకాల కోసం ఆగస్టు 7 నుండి 9 వరకు శ్రీలంక ఎలెవన్తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) దృష్ట్యా ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకమైనది. గతంలో 2025లో దక్షిణాఫ్రికా చేతిలో 2-0తో వైట్వాష్కు గురైన తర్వాత, 2026లో WTC సైకిల్లో భారత్కు ఇది మొదటి టెస్ట్ సిరీస్ కానుంది.
అనుభవజ్ఞుడైన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధించకపోవడంతో శ్రీలంక సిరీస్కు దూరమయ్యాడు. బిసిసిఐ అతని స్థానంలో రంజీ ట్రోఫీ గత రెండు సీజన్లలో 104 వికెట్లతో రాణించిన జమ్మూ కాశ్మీర్ యువ వేగవంతమైన బౌలర్ ఆకిబ్ నబీ డార్ను ఎంపిక చేసింది. వీరితో పాటు మధ్యప్రదేశ్కు చెందిన 32 ఏళ్ల ఆల్రౌండర్ సారాంశ్ జైన్కు కూడా భారత స్క్వాడ్లో చోటు లభించింది.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
శ్రీలంక సిరీస్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టు ఇదే..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ డార్.
ఈ పర్యటనలో మొదటి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుండి 19 వరకు, రెండో టెస్టు మ్యాచ్ ఆగస్టు 23 నుండి 27 వరకు జరగనున్నాయి. మొదట నాలుగు రోజుల పాటు నిర్వహించాలనుకున్న సన్నాహక మ్యాచ్ను చివరికి మూడు రోజులకు కుదించారు.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?