Arekapudi Gandhi: నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన ఎమ్మెల్యే గాంధీ..
- ఎమ్మెల్యే గాంధీని విడిచి పెట్టిన పోలీసులు
- 35 (3) BNS యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చిన పోలీసులు
- నోటీసులు తీసుకొని బయటకు వచ్చిన ఎమ్మెల్యే గాంధీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బయటకొచ్చారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి 5 గంటలు స్టేషన్ లోనే ఉంచారు. అతనికి 35 (3) BNS యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు తీసుకుని ఎమ్మెల్యే గాంధీ బయటకు వచ్చారు. ఆంధ్రా, తెలంగాణ అని కౌశిక్ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నాడు.. కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. తాము కూడా కౌశిక్ పై కంప్లైంట్ ఇచ్చామని పేర్కొన్నారు.
Bandhi Movie Teaser Release: అడవిలో హీరో ఆదిత్య ఓం ‘బంధీ’.. ఎలా బయటపడ్డాడో చూడండి
Also Read
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
- Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ డిమాండ్ చేశారు. తన వ్యక్తి గత వాఖ్యలు చేశాడా.. పార్టీ వాఖ్యలా చెప్పాలని అన్నారు. పార్టీ వాఖ్యలు అయితే, పార్టీ నాయకులు కేసీఆర్ చర్యలు సమాధానం చెప్పాలని కోరారు. రెండు రాష్టాల మధ్య విద్వేషాన్ని రెచ్చ గొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారు.. తనను ఐదు గంటల పాటు అరెస్ట్ చేసి నిర్భందించారు. తమ శ్రేణుల మీద దాడులు చేసారని తెలిపారు.
CM Revanth Reddy: కౌశిక్, అరికెపూడి వివాదంపై సీఎం రేవంత్ రియాక్షన్..
మరోవైపు.. పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్లో రాజకీయ సందిగ్ధత కనిపిస్తుందన్నారు. ఓ వైపు కేటీఆర్, హరీష్ లు కొట్లాడుతున్నారు.. పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పదేండ్లు అరికెపుడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, అప్పుడు ఎందుకు అనలేదని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి.. లేదంటే కేసీఆర్ కౌశిక్ రెడ్డితో మాట్లాడించాడు అనుకుంటారని అద్దంకి దయాకర్ తెలిపారు. సెంటిమెంట్ను వాడుకొని పబ్బం గడుపుకున్న వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అన్నారు.
Amaravati: సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు
BNS 11 సెక్షన్ల కింద అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసును సుమోటోగా సైబరాబాద్ పోలీసులు సేకరించారు. ఏ1 అరికెపూడి గాంధీతో పాటు 15 మంది గాంధీ అనుచరులు తదితరులపై కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి ఎస్సై మహేష్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. సెక్షన్లు 189, 191(2), 191(3), 61, 132, 329, 333, 324(4), 324(5), 351(2) కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
-
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?