Minister KTR : హైదరబాద్లో స్థిరబడిన అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ లో నిర్వహించిన రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరున్నర సంవత్సరాల పని తీరు మీ ముందుందన్నారు. హైదరబాద్ లో స్థిరబడిన అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. ఏ రాష్ట్రం అయిన మేము కాపాడుకున్నామని, పెట్టుబడులు ఆకర్షిస్తు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి కేటీఆర్. చెన్నై నుంచి వచ్చిన రజినీ కి హైదరాబాద్ అభివృద్ది కనిపిస్తుంది కానీ, ప్రతిపక్ష గజిని లకు కనపడడం లేదని, కుత్బుల్లాపూర్ లో అభివృద్ది చేసి చూపించామన్నారు మంత్రి కేటీఆర్..
అంతేకాకుండా.. ‘ఇక్కడి నుంచి సిటీ కి వెళ్ళాలన్న ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు రోడ్ల విస్తరణ తో ప్రయాణం సులువు అయ్యింది. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ది చెందింది. కె.పి వివేక్ ను గెలిపించాలి. కేసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి.. 5 సంవత్సరాలకు ఒక సారి ఎలక్షన్ వస్తుంది.. కాబట్టి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. జీడిమెట్ల, గాజులరామారం ఇండస్ట్రీస్ లో ఎప్పుఢైన కరెంటు ప్రాబల్యం ఉందా.. అప్పుడు ఎట్లుండే , ఇప్పుడు ఎలా ఉంది.. ఈ ఏరియాలో 24 గంటలు తాగునీరు అందిస్తాం.. బీఆర్ఎస్ను గెలిపించండి..జీడిమెట్ల ఏరియాకు మెట్రో ట్రైన్ ఏపిస్తాం.. కుత్బుల్లాపూర్ కి మెట్రో రైల్ తెప్పించే బాధ్యత నాది అన్న కేటీఆర్. సూరారం కాలనీ 60 గజాలలో నివాసితులకు ఎలక్షన్ తర్వాత పట్టాలు ఇస్తాం..
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
గండిమైసమ్మ చౌరస్తా దగ్గర ప్లైఓవర్ నిర్మిస్తాం.. మేం అధికారం లోకి గ్యాస్ సిలెండర్ ధర 400 కే ఇస్తాం.. పని చేసే ప్రభుత్వాన్ని పట్టించుకోక పొతే మళ్ళీ ఇబ్బంది పడతాం. హైదరాబాద్ బాగుండాలంటే కేసీఆర్ రావాలి. లేదంటే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. ఆరు గ్యారంటీలంటే హైదరాబాద్ అగమవటం రాజకీయ అస్థిరత, ఆరునెలలకో సీఎం రావటం, మళ్ళీ కరెంట్ కష్టాలు రావటం మాత్రం గ్యారంటీ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కులం మతం, ప్రాంతం పేరు మీద కుంపట్లను ఎప్పుడు పెట్టలేదు. అభివృద్ధి తమ మొదటి లక్షణం అన్న వ్యక్తి కేసీఆర్.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!