Minister KTR : ఈ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడతాం
హైదరాబాద్లోని ఎల్బీనగర్లో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. చింతలకుంట నుంచి మాల్ మైసమ్మ వరకు ఫ్లై ఓవర్ను నిర్మించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా సిగ్నల్ ఫ్రీ సౌకర్యం అందుబాటులో రానుంది. 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 32 కోట్ల వ్యయంతో మూడు లేన్ల ఫ్లై ఓవర్ను నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అన్ని ఫ్లై ఓవర్ లు పూర్తయ్యాయని, మూడు మాత్రమే చివరి దశలో ఉన్నాయన్నారు. సెప్టెంబర్ లో ఆ మూడు ప్రారంభం చేసిన తర్వాత నే ఎన్నికల కు వెళతామని ఆయన వ్యాఖ్యానించారు. నాగోల్ మెట్రోను ఎల్బీ నగర్ కు జోడిస్తామని ఆయన వెల్లడించారు.
Also Read : Sirivennela: మహాకవి కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
- Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
అది ఖచ్చితంగా పూర్తి చేస్తామని, హయత్ నగర్ వరకు విస్తరిస్తామన్నారు. ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో తీసుకెళతామని ఆయన పేర్కొన్నారు. జీవో 118 కింద దశాబ్దాలుగా సమస్య ఉందన్న మంత్రి కేటీఆర్.. వారికి ఈనెల చివరి వరకు పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంచాచారి పేరు పెడతామని ఆయన సంచలన ప్రకటన చేశారు. అందుకు తగిన విధంగా ఆదేశాలు ఇస్తామని, కొత్త ఫ్లై ఓవర్ కు మాల్ మైసమ్మ పేరు పెడతామన్నారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంతో సిగ్నల్ ఫ్రీ గా ఎల్బీ నగర్ చౌరస్తా మారనుందన్నారు.
Also Read : RRR: ఏడాది గడిచినా ‘ఆర్ ఆర్ ఆర్’ సౌండ్ వినిపిస్తూనే ఉంది… ఏ ఇండియన్ సినిమా ఇన్ని అవార్డ్స్ గెలిచి ఉండదు
తాజావార్తలు
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
-
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో