Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Meghalaya Extends Internet Shutdown For Another 48 Hours Due To Border Dispute

Border Dispute: మేఘాలయలో మరో 49 గంటలపాటు ఇంటర్‌నెట్ బంద్

Published Date :November 26, 2022 , 7:08 am
By Mahesh Jakki
Border Dispute: మేఘాలయలో మరో 49 గంటలపాటు ఇంటర్‌నెట్ బంద్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Border Dispute: మేఘాలయ ప్రభుత్వం శుక్రవారం ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను మరో 48 గంటలపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసుల ప్రకారం.. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు శాంతిభద్రతలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని సస్పెన్షన్‌ను పొడిగించారు. అస్సాం-మేఘాలయ సరిహద్దు ప్రాంతాల్లో ఆరుగురు మృతి చెందిన అవాంఛనీయ సంఘటన నేపథ్యంలో శుక్రవారం పబ్లిక్ ఆర్డర్‌ను విడుదల చేస్తూ, మేఘాలయ ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు జిల్లాలు అంటే పశ్చిమంలో ఇంటర్నెట్ షట్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. జైంతియా హిల్స్, ఈస్ట్ జైంతియా హిల్స్, ఈస్ట్ ఖాసీ హిల్స్, రి – భోయ్, ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్, వెస్ట్ ఖాసీ హిల్స్, నైరుతి ఖాసీ హిల్స్ జిల్లాల్లో ఇంటర్‌నెట్‌ షట్‌డౌన్‌ను పొడిగించారు.

పేర్కొన్న జిల్లాల్లో ఇంటర్నెట్ సస్పెన్షన్ నవంబర్ 26 ఉదయం 10:30 నుంచి ప్రారంభమవుతుంది.ముందుగా నివేదించినట్లుగా మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో గురువారం సాయంత్రం దుర్మార్గులు ట్రాఫిక్ బూత్‌ను తగలబెట్టి, సిటీ బస్సుతో సహా మూడు పోలీసు వాహనాలపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నవంబర్ 22న అస్సాం-మేఘాలయ సరిహద్దులో జరిగిన హింసాకాండకు నిరసనగా కొన్ని గ్రూపులు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ కాల్పుల్లో మేఘాలయకు చెందిన ఐదుగురు, అస్సాం ఫారెస్ట్ గార్డ్ సిబ్బంది సహా ఆరుగురు మరణించారు. ఈ సంఘటన మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని ముఖోహ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Also Read

  • West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..
  • AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
  • Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత - నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!

Tiger with Baby’s : తన 3 పిల్లలతో పులి సంచారం.. రంగంలోకి రెస్య్కూ టీం

ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు మోహరించిన పోలీసు బలగాలపై ఆందోళనకారులు రాళ్లు, పెట్రోల్ బాంబులు విసిరారు. నిరసనకారులను చెదరగొట్టడానికి, లా అండ్ ఆర్డర్‌ను అమలు చేయడానికి భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్‌లను ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనలో సిటీ బస్సు, జీప్‌ సహా మూడు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయని షిల్లాంగ్‌లోని ఈస్ట్ ఖాసీ హిల్స్ ఎస్పీ ఎస్. నోంగ్ట్‌న్గర్ ఫోన్‌లో తెలిపారు. నగరంలోని ట్రాఫిక్ బూత్‌ను తగలబెట్టిన దుండగులు పోలీసు సిబ్బందిపై పెట్రోల్ బాంబులు విసిరారని ఎస్పీ తెలిపారు.

మంగళవారం తెల్లవారుజామున, మధ్యాహ్నం అస్సాం నుంచి వచ్చిన పోలీసులు, ఫారెస్ట్ గార్డులతో కూడిన బృందం.. గ్రామస్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు మరణించగా.. అనేకమంది గాయపడ్డారు. అస్సాంలోని వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లా, మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్‌లోని ముక్రోహ్ గ్రామం సరిహద్దు ప్రాంతంలో ఈ ఘర్షణ జరిగింది. మృతి చెందిన వారిలో అస్సాంకు చెందిన ఫారెస్ట్ గార్డు కూడా ఉన్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assam
  • border dispute
  • dispute between states
  • Internet
  • internet Shutdown

తాజావార్తలు

  • Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!

  • Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి

  • Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!

  • West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..

  • Babar Azam: కోహ్లీకి బాబర్ ఆజం షాక్.. సొంత దేశం అభిమానులే ఏకిపారేస్తున్నారు!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions