Marri Janardhan Reddy : రాజకీయ కక్షలతోనే ఐటీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈడీ, ఐటీ దాడులు అనంతరం నాగర్ కర్నూల్కి మొదటిసారి ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాజిపేట మండలం మరికల్ దగ్గర కార్ల ర్యాలీగా ఎమ్మెల్యే కి స్వాగతం పలికారు బీఆర్ఎస్ శ్రేణులు. జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ ఎదుట ఎమ్మెల్యేకి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా నేను వ్యాపారంలో ఉన్నానని, మూడుసార్లు ఈ దాడులు జరిగినా.. మూడు సార్లు క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. రాజకీయ కక్షల తోనే ఈ దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Guntur Kaaram: థమన్ ఉన్నాడు కానీ పూజా ఔట్.. అసలు కారణం అదేనట?
Also Read
అంతేకాకుండా.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్థానికంగా పలుకుబడి లేదని, నాయకత్వ లోపం వుందన్నారు. ప్రజల్లో బలంగా మంచి పేరు ఉన్న వ్యక్తులను బీజేపీ టార్గెట్ చేస్తుందని, భయపెట్టి వారినీ పార్టీలోకి తీసుకోవాలని ఉద్దేశంతో ఈ దాడులు చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొంతమంది కావాలనే నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Asia Fencing Championship: రికార్డు సృష్టించిన ఫెన్సర్ భవానీ.. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం
నాగర్ కర్నూల్ లో మర్రి జనార్దన్ రెడ్డి పై ఒకరైతే గెలవమని ఇద్దరు ఏకమవుతున్నారని ఆయన అన్నారు. తొమ్మిదేళ్లుగా నాగర్ కర్నూల్ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఆయన వెల్లడించారు. ఇక్కడి నేతలకు 75 ఏళ్లు వచ్చినాయి, నడవనిక మాత్రం మారడం లేదని, అయినా మరో ఒకరిని కలుపుకొని ముందుకు వస్తున్నారన్నారు. ఇద్దరికీ వయస్సు వచ్చింది.. మనువళ్లతో ఆడుకోవాలన్నారు. నన్ను ఈ మూడునెలలు కాపాడుకోండని, నేను మళ్ళీ గెలిచి ఇంజనీరింగ్ కాలేజీ తెస్తానని కేడర్కు పిలుపునిచ్చారు. మళ్ళీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవుతాడు నాగర్ కర్నూల్ లో మర్రి జనార్థన్ రెడ్డి మంత్రి అవుతాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!