Guntur Kaaram: థమన్ ఉన్నాడు కానీ పూజా ఔట్.. అసలు కారణం అదేనట?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Hegde steps out of Guntur Kaaram: మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉంది. ఆసక్తికరంగా ఈ సినిమా నుంచి అసలు ఎందుకు పుట్టుకొచ్చిందో ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు కానీ థమన్ తప్పుకుంటున్నాడని ఆయన స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ కు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయంటూ ఒక పుకారు తెరమీదకు వచ్చింది. ఇంకేముంది థమన్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తప్పిస్తున్నారని వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దెబ్బకి అది నిజం కాదని స్వయంగా నిర్మాత క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అలా సద్దుమణిగిందో లేదో ఇప్పుడు మరో వార్త తెర మీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే ఈ సినిమా తప్పు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
Leo Naa Ready: దుమ్మురేపుతున్న విజయ్ లియో ‘నా రెడీ’ ప్రోమో
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ఆమె స్థానంలో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ అవుతుందని సెకండ్ హీరోయిన్ గా మరో హీరోయిన్ ని రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి పూజా హెగ్డే బాలీవుడ్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలకు ఈ సినిమాలకు డేట్స్ కుదరడం లేదు, గుంటూరు కారం సినిమా షూటింగ్ రెండుసార్లు వాయిదా పడేందుకు పూజా హెగ్డే కారణమైందని, ఎంత ప్రయత్నించినా ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేక ఆమెను తప్పించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక అయితే ఇందులో నిజానిజాలు ఎంత వరకు ఉన్నాయనేది కాలమే నిర్ణయించాలి. గుంటూరు కారం సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈనెల 24 లేదా 25వ తేదీన ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సినిమాని జనవరి 13వ తేదీన రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల మీద నాగవంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
-
T20 World Cup 2026: సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!