Duddilla Sridhar Babu : ముఖ్యమంత్రి విద్య, వైదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు
- గత ప్రభుత్వాలు హమేల కే పరిమితం అయ్యారు
- నిర్మాణంతో పాటు వైద్య సిబ్బందిని కూడా నియమిస్తున్నాం
- 200కోట్లతో కరకట్టల నిర్మాణం చేస్తున్నాం మరో 40కోట్లతో విద్యకు కేటాయించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : మంచిర్యాల జిల్లాకు 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ హాస్పిటల్ భవన నిర్మాణ పనులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి సంవత్సరం కావస్తుందని, 300కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నాం మహారాష్ట్రతో పాటు జిల్లాకు మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి విద్య వైదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, గత ప్రభుత్వాలు హమేల కే పరిమితం అయ్యారని, నిర్మాణం తో పాటు వైద్య సిబ్బందిని కూడా నియమిస్తున్నామని ఆయన తెలిపారు. 200కోట్లతో కరకట్టల నిర్మాణం చేస్తున్నాం మరో 40కోట్లతో విద్య కు కేటాయించామని ఆయన వెల్లడించారు. నియోజక వర్గానికి 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు ప్రేమ్ సాగర్ రావు అని, మంచిర్యాల పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్బాబు. ఇంటి గ్రేటెడ్ పాఠశాల తీసుకువచ్చి న ఘనత మీ ఎమ్మెల్యేది అని, బీఆర్శ్రీస్, బీజేపీ పార్టీలు పదేళ్ల కాలం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
Pakistan: అమ్మమ్మ జ్ఞాపకార్థం 20 వేల మందికి భారీ విందు ఇచ్చిన బిచ్చగాడు (వీడియో)
Also Read
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, 6గ్యారెంటీ లను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 18వేల కోట్ల రుణమాఫీ చేసినం వరి కి 500 బోనసు ఇస్తున్నామని, కొత్తగనులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నైనీబొగ్గు బ్లాక్ లను సింగరేణి వచ్చేలా కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఏం పని చేశారని విమర్శించడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో 3×800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడతామన్నారు. దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 7 వేల నర్సింగ్ పోస్టులను భర్తీ చేసిందని, మంచిర్యాలలో మరో 29 సబ్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. మంచిర్యాలలో నాలుగు క్యాన్సర్ సెంటర్ లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ట్రామా సెంటర్ నిర్మాణం చేపడతామని, మంచిర్యాల జిల్లాకు 30 డయాలసిస్ బెడ్స్,, మిషన్స్ త్వరలో అందజేస్తామన్నారు. జిల్లాలో రెండు పీహెచ్సీలను అప్గ్రేడ్ చేసి 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
BJP: అదానీ లంచం ఆరోపణల్లో ప్రతిపక్ష రాష్ట్రాల పేర్లు.. రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్..
తాజావార్తలు
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!