Lok Sabha Elections: కాషాయ తీర్థం పుచ్చుకున్న కీలక నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గా్ల్లో కీలక నేతలు జెండాలు మారుస్తున్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు వలసల బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం గూటికి చేరుకోగా మరి కొందరు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కళ్లెం సురేందర్ రెడ్డి, కళ్లెం మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అదే విధంగా నిజామాబాద్ మాజీ ఎంపీ రాంగోపాల్ రెడ్డి కుమారుడు ముదిగంటి వెంకట్ శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి ఆ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు శ్రీనివాస్ రెడ్డి చేయూత నందించనున్నారు.
READ MORE: Maldives: మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించిన డ్రాగన్ రీసెర్చ్ షిప్.. ఆంతర్యమేంటో..!
Also Read
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాబోవు అసెంబ్లీ ఎన్నికలపై కూడా కసరత్తు చేస్తోంది. తెలంగాణాలో కాషాయ జెండా ఎగుర వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది బీజేపీ.. ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తి నేతలపై కన్నేసింది. వారినే టార్గెట్గా చేసుకుని సమయం దొరికి నప్పుడు నెమ్మదిగా పార్టీలోకి లాగుతోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీలోని మెజార్టీ నాయకులను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. ప్రకటించిన ఎంపీ అభ్యర్థు్ల్లో సైతం చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు ఉండటం విశేషం.
తాజావార్తలు
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..