Lok Sabha Elections 2024: తెలంగాణలో పోలింగ్ ప్రశాంతం.. ఒంటి గంట వరకు ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఒకట్రెండు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం జరుగుతున్నట్లు సీఈవో వికాస్రాజ్ వెల్లడించారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్.. ఆరు గంటల్లో అంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. తెలంగాణ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం నమోదైనట్లు సీఈవో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే 3.4 శాతం ఎక్కువ పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. పలువురిపై ఫిర్యాదులు వచ్చాయని.. విచారణ చేపడతామని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో 29.03 శాతం ఓటింగ్ నమోదైంది.
Read Also: Madhavilatha : మాధవిలతపై ఈసీకి ఎంఐఎం ఫిర్యాదు.. కౌంటర్ ఇచ్చిన మాధవి లత
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
లోక్సభ నియోజకవర్గాల్లో ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ శాతాలు చూస్తే..
*హైదరాబాద్-19.37 శాతం
*సికింద్రాబాద్- 24.91 శాతం
*మల్కాజ్గిరి-27.69 శాతం
* ఆదిలాబాద్-50.18 శాతం
* భువనగిరి- 46.49 శాతం
* చేవెళ్ల- 34.56 శాతం
* కరీంనగర్- 45.11 శాతం
*ఖమ్మం-50.63 శాతం
* మహబూబాబాద్- 48.81 శాతం
*మహబూబ్నగర్ 45.84 శాతం
* మెదక్- 46.72 శాతం
* నాగర్కర్నూల్-45.88 శాతం
*నల్గొండ- 48.48 శాతం
* నిజామాబాద్- 45.67 శాతం
*పెద్దపల్లి-44.87 శాతం
* వరంగల్-41.23 శాతం
* జహీరాబాద్-50.71 శాతం ఓటింగ్ నమోదు.
https://www.youtube.com/watch?v=m5j7s2jjdo8
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!