Kunamneni Sambasiva Rao: మా దేహం బద్ధులైన భారతదేశాన్ని విచ్ఛిన్నం కానియం
జనవరి 30 గాంధీని హత్య చేసిన రోజు అని, ఆ రోజు భారతదేశ మొత్తం లౌకిక విధానాన్ని రక్షించాలని సీపీఐ జాతీయ కమిటీ కోరుతుందన్నారు సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు కూనంనేమి సాంబశివ రావు. ఆదివారం ఆయన ఖమ్మం సీపీఐ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ పాలన, అభివృద్ధిని పక్కనపెట్టి మతపరమైన భావజాలం పెంపొందిస్తుందని ఆరోపించారు. ఈ రోజు గాడ్సేకు గుడి కట్టే దశకు వెళ్లిపోయారని ఆయన మండిపడ్డారు. భిన్న సంస్కృతులు ఉన్న మన దేశాన్ని 1925 లో పుట్టిన ఆర్ఎస్ఎస్ హిందూయిజంగా మార్చిందని, ఇతర రాజ్యాంగాలు చూసి మన దేశ రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని లౌకిక దేశంగా ఉంచాలని చూశారు.. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారన్నారు.
Also Read : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ సిద్ధంకండమ్మా.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేస్తున్నాడు
Also Read
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
కమ్యూనిస్టులుగా దేశాన్ని కాపాడుకునే బాధ్యత మాపైన ఉందని, మా దేహం బద్ధులైన భారతదేశాన్ని విచ్ఛిన్నం కానియమన ఆయన వ్యాఖ్యానించారు. మోడీ మీద తీసిన డాక్యుమెంటరీ నీ బలవంతంగా విడుదల చేయకుండా చేశారని, ఆదాని అనేది ఒక గాలి బుడగ లాంటి ఆర్థిక వ్యవస్థ అని, సత్యం కంపెనీ లాగానే ఇప్పుడు ఆదాని కంపెనీ పని అయిపోయిందని ఆయన అన్నారు. డబ్బులు అన్ని ఆదాని కంపెనీలో వాటగా పెట్టించారని, ప్రభుత్వ రంగాన్ని బతికించండి.. ఆదాని, అంబానీ కంపెనీలో ఉన్న వాటాలను వెనక్కు ఇప్పించండని ఆయన కోరారు.
Also Read : Petrol Rates : భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర.. ఏకంగా రూ.35పై మాటే
మతాల్లోకి దేవున్ని లాక్కండి ఎవరి విశ్వాసాలకు వారిని వదిలేయండని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తున్నాం మా వాళ్ల మీద 123B లాంటి కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తుపాకులు తీసుకొని ప్రభుత్వం మీద యుద్ధానికి పోతున్నామని ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారని, అలాంటి కేసులు పెట్టవద్దు.. అలాంటి కేసులు పెడితే మాత్రం ఊరుకునేది లేదని ఆయన అన్నారు. మాలాంటి వారి మీద కేసులు పెట్టండి అమాయకుల మీద పెట్టవద్దని, పొత్తుకు పోరాటాలకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!