Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ktr Sensational Comments On Rythu Bharosa

KTR: ఈ సంక్రాంతి కి రైతులకు ప్రభుత్వం టోకరా ఇవ్వబోతుంది..

Published Date :December 30, 2024 , 2:28 pm
By Bhanu
  • చాలా మంది రైతులకు టోకరా ఇవ్వబోతున్నారు..
  • ఈ సంక్రాంతికి (2025) ప్రభుత్వం ఇంకో మోసం..
KTR: ఈ సంక్రాంతి కి రైతులకు ప్రభుత్వం టోకరా ఇవ్వబోతుంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

KTR: ఈ సంక్రాంతికి (2025) ప్రభుత్వం ఇంకో మోసం చేయబోతున్నారని, చాలా మంది రైతులకు టోకరా ఇవ్వబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా ఇస్తాం అని ప్రచారం మాత్రమే జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు వాటి కార్యాచరణ లేదని తెలిపారు. కొత్త సంవత్సరం రావడానికి కొద్ది రోజులు మాత్రమే ఉందని గుర్తు చేశారు. సంక్రాంతికి ప్రభుత్వం రైతు రుణమాఫీ పై కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో క్యాడర్ కూడా ప్రశ్నిస్తున్నారని అన్నారు. జనాల్లోకి వెళితే 6 గ్యారెంటీలపై అడుగుతున్నారు అని వారి క్యాడరే చెబుతున్నారన్నారు.

Read also: Movie Producer : రూ.250లు పెట్టి సినిమా టిక్కెట్ కొంటే నిర్మాతకు ఎంత మిగులుతుందో తెలుసా ?

Also Read

  • AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
  • TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్‌తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్
  • Suvendu Adhikari: రాజీనామా చేయనన్న మమత ప్రకటనపై సువేందు అధికారి ఏమన్నారంటే..!
  • Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..

మరోవైపు ఈ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లను ఇచ్చే ఉద్దేశ్యం లేదన్నారు. వాళ్ళ మనిషిని కోర్టుకు పంపి బీసీ రిజర్వేషన్లు ఆపాలని చూస్తున్నారన్నారు. 2024 సంవత్సరం ఢోకా సంవత్సరంగా చేసింది ప్రభుత్వం అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సంవత్సరం ప్రారంభం చేసిన రోజు మాకు ఇబ్బందులతో మొదలైందన్నారు. ఈ సంవత్సరంలో లగచర్ల, హైడ్రా లాంటి కొన్ని అంశాలు మేము ఎత్తుకున్నామన్నారు. ఈ సంవత్సరకాలంగా ఇబ్బందులు ఉన్నా తట్టుకున్నామన్నారు. సోషల్ మీడియా యాంటీ సోషల్ గా మారిందన్నారు. మాజీ మంత్రి కేసీఆర్ అమెరికా వెళ్తారు అని ప్రచారం చేశారని కేటీఆర్ మండిపడ్డారు.

Read also: Pawan Kalyan: గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై స్పందించిన పవన్‌!

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచం లాగా ఇక్కడ బీజేపీ ఎంపీ లు, కేంద్ర మంత్రులు ఉన్నారని తెలిపారు. అందుకే అమృత్ టెండర్ లపై కేంద్రం నోరు విప్పట్లేదన్నారు. పనికి మాలిన కేస్ లు పెడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. అక్రమ కేస్ లు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని అన్నారు. నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. మంత్రి గా నిర్ణయం తీసుకున్నాను అని మొదటి రోజు చెప్పానని ..ఇప్పుడు కూడా అదే మాటకు చెప్తున్నానని తెలిపారు. ప్రొసీజర్ లో తప్పులు ఉంటే ఎన్నికల కమీషన్ ని అడగండి అన్నారు. రేపు కోర్ట్ ముందుకు వస్తుంది.. అందుకే నేను ఎక్కువగా మాట్లాడను అన్నారు. దీనిలో అవినీతి జరగలేదు అని వాళ్లకు కూడా తెలుసని కేటీఆర్ అన్నారు. మొన్న సీఎం చిట్ చాట్ లో కూడా అవినీతి ఎక్కడ జరిగింది అంటే.. చెప్పలేక పోయాడని కేటీఆర్ గుర్తుచేశారు.

Read also: Harish Vs Ponnam: దయచేసి కేసీఆర్‌ ప్రస్తావన వద్దు.. సభలో హరీష్‌కు పొన్నం వినతి

మన్మోహన్ సింగ్ కోసం ప్రత్యేక సమావేశం పెట్టారు..పీవీ ని కూడా గౌరవించాలన్నారు. పీవీ కి కూడా న్యాయం జరిగే దాకా కొట్లాడతామన్నారు. 2025 సంవత్సరం లో కమిటీ లు ఉంటాయి, సంస్థాగత నిర్మాణం ఉంటుందన్నారు. సభ్యత నమోదు ఉంటుందన్నారు. అధ్యక్షుడు ఎన్నిక కూడా ఉంటుందని కేటీఆర్ అన్నారు. బహిరంగ సభ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈడీ ద్వారా నోటీస్ వచ్చిందన్నారు. దానిలో ఏమి అనుమానం లేదన్నారు. రేపు కోర్టు లో చెబుతాం.. ఏ కేసులో దూకుడు గా లేని ఈడీ… ఈ కేసులో మాత్రం అత్యుత్సాహం చూపిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. నేను FiR ను సవాల్ చేస్తున్నాను.. కోర్టు ఏమి చెబుతోంది.. కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏది కూడా ఉండదు కదా అన్నారు.
Rohit Sharma: ఈ ఓటమి మానసికంగా వేధిస్తోంది.. నితీష్ రెడ్డి పోరాటం అద్భుతం..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • KTR sensational comments
  • KTR sensational comments on Rythu Bharosa
  • rythu bharosa

తాజావార్తలు

  • AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి ‘నాబార్డ్’ ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..

  • PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్‌మైండ్ ఎవరు.?

  • Karuppu : మే 14న ‘వీరభద్రుడు’కి లైన్ క్లియర్

  • Chiranjeevi: ఆర్.బి. చౌదరి ఆకస్మిక దుర్మరణం మనసుని కలిచివేసింది!

  • TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్‌తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions